రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయ�
రాష్ట్రంలో ఇంజినీర్ కంటే మేస్త్రీయే ఎక్కువ సంపాదిస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ‘రాష్ట్రంలో రూ.15 వేలకు ఇంజినీర్ దొరుకుతున్నడు.. కానీ, 60 వేలకు కూడా మేస్త్రీ దొరకని పరిస్థితులున్నయ్' అని ఆయన వ�
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్
పెద్దపల్లి జిల్లా, రామగుండంలో సింగరేణి భాగస్వామ్యంతో కొత్త థర్మల్ ప్లాంట్ ని ర్మించనున్నామన్న ప్రభుత్వ ప్రకటనను విద్యు త్తు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ప్రజలపైన ఎలాంటి పన్నుల భారం వేయకుండా ప్రభుత్వ అవసరాలను, ఆలోచనలను దృష్టి లో ఉంచుకొని అన్ని శాఖల్లో ప్రత్యామ్నాయ ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార సూ చించారు.
ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల అమలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. వాటిని అమలు చేస్తామని గోదావరిఖని పర్యటనలో స్�
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పాలకుల మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం రైతుల గడపకు కూ డా చేరడం లేదు. రుణమాఫీ ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత గ్రామమైన వైరా నియ�
కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్టుగా.. నిన్నటిదాక కేసీఆర్ ప్రభుత్వాన్ని కుటుంబపాలన అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు పూర్తిగా బరితెగించి రాష్ర్టాన్ని, రాష్ట్ర సంపదను కాంగ్రెస్ కు�
దళితబంధు లబ్ధిదారులు తమ యూనిట్లను అమ్మితే గ్రామ ప్రత్యేకాధికారి సైతం బాధ్యత వహించాల్సిందేనని, అమ్మినా, కొన్నా దానిని ప్రభుత్వం నేరంగానే భావిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా దాదాపు మంత్రులందరు, కాంగ్రెస్ సభ్యులు తన వాదనకు అడ్డుతగులుతున్నా.. మైక్ కట్చేసినా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రసంగంలో పదును ఏమాత్రం తగ్గలేదు.
నిరుద్యోగుల పోరాటాలకు ఎట్టకేలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహిస్తామని ప్రకటించింది. త్వరలోనే కొత్�
రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా అగ్గి పుట్టిస్తామని జనగామ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. ఖమ్మంజిల్లాలోని చింతకాని మండలం ప్రొద్దుటూరులో
మధిర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని, ఐటీ హబ్ నిర్మాణం కోసం ఇప్పటికే భూమిని గుర్తించామని డిప్యూటీ సీఎం మల్లు భట్ట విక్రమార్క అన్నారు.