ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ప్రతిమా ఇన్ఫ్రా గ్రూపునకు ఎండీవో (మైన్ డెవలపర్-ఆపరేటర్) కేటాయింపుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను సంస్థ వైస్ ప్రెసిడెంట్
ఆగస్టు 15 నాటికి ఏన్కూరు లింక్ కెనాల్ను పూర్తి చేసి 1.20 లక్షల ఎకరాలకు గోదావరి నుంచి సాగునీటిని అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో 1, 2, 3 ప్యాకేజీల పనులను త్వ�
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార తెలిపారు. ఓయూలో విద్యుత్, తాగునీరు కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం,
ఆయనో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్.. ఆ పార్టీ తరఫున నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సీలకు రిజర్వ్ �
Geethanjali Malli Vachindi Movie | అంజలి కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించ
గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను మార్చి నెల నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపా రు. ఎవరికైనా జీరో కరెంట్ బిల్లులు రాకపోయినా.
గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మార్చి నెల నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరికైనా జీరో కరెంట్ బిల్లులు రాకపోయినా.. అధికారులు ఇంటి వద�
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించిన ఘటనతో యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు 1,900 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
మహిళల ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం చింతకాని మండలం ప్రొద్దుటూరు రై�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఖరారైందని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్రాజు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన
హైటెన్షన్ లైన్ల (హెచ్టీ) తరలింపు సేవలను సులభతరం చేయడంలో భాగంగా విద్యుత్తుశాఖ ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే సౌ�
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుదారులకు వేసవిలో ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.