తమ ప్లాట్లను ఆక్రమించి వేధింపులకు గురి చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ ప్రతినిధి బృందం శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్
అర్హత ఆధారంగానే అందరికీ ఆరు గ్యారెంటీలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజకీయాలకతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్కు గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నారు. ఇక్కడి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించను�
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఉదయం 8.21గంటలకు తన చాం బర్లో వేదపండితుల మంత్రోచ్ఛరనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక, ఇంధన ప్రణాళిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ తొమ్మిదేండ్ల అనతి కాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దీంతో రాష్ట్ర ఆర్థిక ర
రాష్ట్ర ఆర్థికశాఖ రూపొందించిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్' పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆవిష్కరించారు.
Deputy CM Mallu Bhatti Vikramarka | రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka)ను మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat)లో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ప్రత