వానకాలం ముగిసి శీతాకాలం షురూ కావడంతో జిల్లాలో చలి క్రమంగా పెరుగుతున్నది పగలు కాస్త పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ సాయంత్రం కాగానే దాని తీవ్రత ఎక్కువ అవుతున్నది. చీకటి పడగానే షురూ అవుతున్న చలి ప్రభావం త�
రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి చిరుజల్లులు కురవొచ్చునని తెలిపింది. కొద్ది రోజులుగా రాష్ట�
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. సోమవారం వాయవ్య, పరిసర పశ్చిమ -మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, రాగల 48 గంటల్లో తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురు�
మ హబూబాబాద్ జిల్లాలో వాన మళ్లీ దంచికొట్టింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లా కేంద్రంతోపాటు బ య్యారం, గార్ల, డోర్నకల్, నెల్లికుదురు, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టంపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావ�
వర్షబీభత్సం నుంచి తెలుగు రాష్ట్రాలు తేరుకోకముందే మరోసారి భారీ వర్షాలని వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే ఐదురో�
కాంగ్రెస్ సర్కార్ చేతగానితనం వల్లే వర్షాలు, వరదలతో ప్రాణనష్టం సంభవించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షల నష్టపర
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం తెల్లవారుజాము నుంచి గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. హయత్నగర్లో అత్యధికంగా 3.55 సెం.మీలు, సరూర్నగర్లో 3.45 సె.మీలు,
ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మొదలైన జోరువాన శనివారం కూడా కొనసాగింది. నిజాంసాగర్, బీర్కూర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, బాన్సువాడ, బోధన్, రుద్రూ ర్, చందూర్, నిజామాబాద�
రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లాల్లో ముసురేసింది. తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. వారం రోజులుగా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా మారిం ది. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని