రాష్ట్రంలో శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
మండు వేసవిలో కురిసిన ఒక్క వర్షానికే నగరం అతులాకుతలమైంది. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం వర్షం వస్తుందని వాతావారణ శాఖ ముందే సూచనలు చేసినా.. అప్ర�
రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తూనే ఉంది. భానుడి భగభగలతో ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి.
రాష్ట్రంపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఫలితంగా రికార్డుస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. మరో నాలుగు రోజుల్లో 49కి చేరవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఎండలు నెత్తిన నెగడులా మారాయి. భానుడి ప్రతాపంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిప్పుల కొలిమి అయ్యింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో డేంజర్ జోన్లో ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్�
భానుడి భగభగతో ఈ ఏడాది రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్య ప్రతాపానికి నిజామాబాద్ జిల్లా నిప్పులకొలిమిలా మారింది. ఎండ తాపాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అ
సూర్య ప్రతాపం పెరిగిపోయింది. మరో ఐదురోజుల పా టు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వ హించాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు వారాలుగా పగటి పూట ఉష్ణోగ్రతలు అ�
మంచిర్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిదింటి నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం రోడ్లు, ప్రధాన చౌరస్తాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
Rains | రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో మరాఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అ
భూమిపైన ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిన 2023 లాగానే ఈ ఏడాది వేసవిలోనూ అత్యంత వేడిగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ది ప్రొవిజినల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ైక్లెమెట్ నివ
ఉమ్మడి పాలమూరు జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. సోమవారం పలు ప్రాంతాలంతా పొగమంచుతో నిండిపోయాయి. ఉదయం 9 గంటల వరకు భానుడు సైతం మంచులో చిక్కుకున్నాడు. రోడ్లు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మిగ్జాం తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగింది.