రాష్ట్రం లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
జిల్లావ్యాప్తంగా శనివారం మోస్తరు వర్షం కురిసింది. సగటను 24.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గీసుగొండలో 25.6, దుగ్గొండిలో 26.2, నల్లబెల్లిలో 22.4, నర్సంపేటలో 24.6, ఖానాపురంలో 28.4, చెన్నారావు
వికారాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. వానకాలం ప్రారంభం నాటి నుంచి అడపాదడపా వర్షాలు కురవగా, శనివారం సాయంత్రం నుంచి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర�
జూలై 27 ఆ గ్రామ ప్రజలు మరచిపోలేని రోజు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో జల ప్రళయం ముంచుకొచ్చింది. వారు తేరుకునే సమయానికి నీరు మంచాలు, బెడ్లపైకి చేరింది. ఎటు చూసినా సముద్రాన్ని తలపించేలా వరద.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
జిల్లాలోని అన్ని మండలాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆళ్లపల్లి, మణుగూరు, జూలూరుపాడు, పాల్వంచలో భారీ వర్షం కురవగా.. ఇతర మండలాల్లో మోస్తరుగా పడింది. దీంతో ముర్రేడు, మసివాగు, కిన్నెరసాని ప్రాజె�
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుందని పేర్కొన్నది.
నైరుతీ రుతుపవనాలు ముందే వచ్చాయి. గురువారం ఉదయం మాన్సూన్ లక్షద్వీప్ మీదుగా కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. జూన్ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది.
ఈసారి రుతపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతంలో సాధారణం, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా
వానకాలం పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 28,585 ఎకరాలలో వివిధ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా కుంభవృష్టి ముంచెత్తింది. నిన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన జనం గురువారం కుండపోత వానకు విలవిలలాడారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటలు వాన దంచికొట్టింది.
వచ్చే వారం రోజుల పాటు (19వ తేదీవరకు) రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వచ్చే ఐదు రోజులు వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలో
భారీ దుమ్ము, ఉరుములతో కూడిన వర్షం కురియడంతో ఢిల్లీలో శుక్రవారం ఇద్దరు మరణించగా, 23 మంది గాయపడ్డారు. వాన, ఈదురు గాలుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్లో పలు చోట్ల చెట్లు నేలకూలగా, కొన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్న�