తుఫాను ప్రభావం విద్యుత్తు డిమాండ్ను తగ్గించింది. ఒకే ఒక్క రోజులో సుమారు 1200 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ తగ్గడం విశేషం. మిగ్జాం తుఫాను కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాత
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
వాయువ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గత కొద్దిరోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నద
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని
చేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో వివిధ
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. వేములవాడలో భారీ వర్షంతో రహదారులు తెగిపోగా, మూలవాకు భారీగా వరద ప్రవాహం రావడంతో ఆయన పలు కాలనీల్లో �
కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చినుకు చినుకుగా మొదలై.. కాసేపు కుండపోతతో.. మరికాసేపు విరామాన్నిస్తూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రో�
TS Weather |సెగలు కక్కుతున్న ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని ముచ్చట చెప్పింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలి పింది.
మూడు రోజుల నుంచి మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. నేలంతా నిప్పులకొలిమిలా భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడచూసినా పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటడంతో పాటు వడగాలులు క�