SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుతూ ముందుకు సాగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సూచించారు. బుధవారం తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆ�
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కామారెడ్డి డీఈవో రాజు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంల�
ఉపాధ్యాయుల మ్యుచువల్ (పరస్పర) ట్రాన్స్ఫర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సీనియార్టీ ఆధారంగా గతంలో జీవో 317 ప్రకారం బదిలీలు జరిగిన విషయం విదితమే. ఈ క్రమంలో సర్వీసులో జూనియర్ అయిన వారు కొందరు కోరుకున్న �
నిర్మల్ పట్టణంలోని ఎంజేపీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న షేక్ ఆయాన్ హుస్సేన్(14) మంగళవారం మృతి చెందాడు. దిలావర్పూర్ మండలంలోని లోలం గ్రామానికి చెందిన నాసర్-షరీఫ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. ప
ప్రపంచ పురోగతి లో కృత్రిమ మేధస్సు పాత్ర చాలా కీలకమైనదని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి ఉదయ్ బాబు అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్ పాఠశాలలో జిల్లా సైన్స్ సెంటర్ కాగజ
జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు.
కొంత మంది ఉపాధ్యాయులు, మాజీ టీచర్లు తనను మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు.
ప్రైవేటు స్కూళ్లలో (Private Schools) యూనిఫామ్లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్ప
ఓ మహిళా అటెండర్ను కొద్దిరోజులుగా డీఈవో మానసికంగా వేధిస్తుండటంతో బాధితురాలు సోమవారం ఆఫీసు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పార్వతి తెలిపిన వివరాల ప్రకార
నగరంలోని లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి సోమవారం సందర్శించారు. సుభాష్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలుచోట్ల జరుగుతున్న పోలింగ్ తీరును పరిశీలించారు. పోలి�
పదో తరగతి మూల్యాంకనం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు అంతర్మ