బోధనోపకరణాలతో అర్థవంతమైన బోధన చేయవచ్చని ఆదిలాబాద్ డీఈవో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (ట�
తొలిమెట్టు కార్యక్రమం విద్యార్థి భవితకు బంగారు బాటలు వేస్తుందని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. మండలంలోని నందివనపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) మండల స్థాయి బోధనాభ్�
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వర లో భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఉపాధ్యాయ పదోన్నతులతోపాటు డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టు లు, ఇతర ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయడంలో ఎందు కు అలసత్వం వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా డీఈవో సుసీందర్ రావు హెడ్మాస్టర్, ఉపాధ్�
SSC CHSL | కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) నోటిఫికేషన్ విడుదల చేసింది.
డీఈవో, ఎంఈవోల ఫోన్ నంబర్లు డిస్ప్లే హైదరాబాద్లో స్పెషల్ కంట్రోల్ రూమ్ పారదర్శకత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఈ నెల 23 నుంచి ప
ఇద్దరు టీచర్ల సస్పెన్షన్ | విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని సస్పెన్షన్ వేటు వేశారు. చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు ఎంపీపీఎస్ పాఠశాల �