పాఠశాల విద్యాశాఖలో సంస్కరణల చేపట్టాలన్న సర్కార్ ఆలోచన కొత్త సమస్యలు తెచ్చిపెట్టనుందా? గందరగోళంలోకి నెట్టనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించి శుక్రవారం షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కౌన్సిలింగ్�
జిల్లావ్యాప్తంగా ‘మనఊరు-మన బడి’లో చేపట్టిన రూ.30 లక్షల విలువైన పనులను పూర్తి చే యాలని కలెక్టర్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా పను లు జరుగుతున్నాయని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. గురువారం వెల్�
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు. సామాన్యుల ఇక్కట్లు, అవస్థలను అర్థం చేసుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల స�
పాఠశాల విద్యాశాఖలో పలువురు జిల్లా విద్యాశాఖాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మహబూబ్నగర్ డీఈవో ఎస్ యాదయ్యను బదిలీచేసి మంచిర్య�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పదో తరగతి తెలుగు పేపర్ జవాబుపత్రాల మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనపై మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా విచారణ చేపట్టారు. ఉట్న�
వచ్చే నెలలో జరగనున్న పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పరీక్షల కమిషనర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ�
రాష్ట్రంలోని ఇద్దరు డీఈవోలు జాతీయ ఇన్నోవేషన్ అవార్డులకు ఎంపికయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి డీఈవో విజయకుమారి, గతంలో సిరిసిల్ల డీఈవోగా పనిచేసిన రాధాకిషన్ ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మే�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యా సంస్థలకు ప్రొఫెసర్ జయశంకర్ పేరును ప్రకటిస్తూ గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.