: హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనిత్య (12) డెంగ్యూతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యు ల వివరాల మేరకు.. శ్రీనిత్య కు టుంబం ప్రస్తుతం వరంగల్లో న�
Hanumakonda | రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పారిశుధ్య పనులు లోపించి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
Dengue | పొరుగు రాష్ట్రమైన కర్ణాటక డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్నది. ఈ క్రమంలో డెంగ్యూని ఎపిడెమిక్గా ప్రకటించింది. దీంతో పాటు కర్ణాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020ని సవరించేందుకు నియమాలను రూపొందించ�
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం డెంగ్యూతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకా రం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన మైలారపు సందేశ్(25) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి, నెల రోజుల
రాష్ట్రంలో డెంగ్యూ పరీక్షల కోసం దవాఖానల్లో సరిపడా కిట్లు ఉన్నాయని డీజీఎంఎస్ఐడీసీ తెలిపింది. ‘జ్వరాలతో చస్తున్నా పట్టించుకోరా?’ శీర్షికన గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన వార్తకు వైద్యశాఖ వివరణ �
డెంగీ, మలేరియా, చికున్ గున్యా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించినా పట్టించుకోని ఉన్నతాధికారులు సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికతో మేల్కొన్నారు.
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ మరణాలే లేవని ప్రభుత్వం చెప్తున్నదని, మరో వైపు పత్రికల్లో డెంగ్యూతో ప్రజలు �
డెంగ్యూ, మలేరియా, చికున్గున్యావంటి విషజ్వరాలతో రా ష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ సర్కారు దవాఖానకు సుస్తీ చేసింది. ఓవైపు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుండగా, మెరుగైన వైద్యం అందని ద్రాక్షే అవుతున్నది. డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలుతుండడం, అదే స్థాయిలో