తెలంగాణకు డెంగ్యూ ముప్పు పొంచి ఉన్నది.. ఈసారి ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావొచ్చు.. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్న రాష్ర్టాల్లో తె�
వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విష
సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నది. వానకాలం ప్రారంభం కావడంతో పల్లెలు, పురపాలికల్లో పారిశుధ్య సమస్య ఏర్పడింది. వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతోపాటు పలు వ్యాధులు ప్రబలే అ�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు (Ajit Pawar ) డెంగ్యూ సోకింది. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు ఎన్సీపీ రెబల్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ తెలిపారు.
Mosquitoes | పశ్చిమబెంగాల్ (West Bengal)లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో డెంగ్యూ (Dengue) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తనను కుట్టిన దోమలను (Mosquitoes) అన్నింటినీ పట్టుకుని వ
Dengue | వర్టికల్ ట్రాన్స్మిషన్ ద్వారా నవజాత శిశువుకు తల్లి నుంచి డెంగ్యూ వ్యాధి సోకిన అతి అరుదైన ఘటన కోల్కతాలో చోటుచేసుకుంది. తల్లి నుంచి వచ్చే స్రవాలు (పాలు పట్టడం, ఇతర మార్గాలు) ద్వారా బిడ్డకు వైరస్, ఇన
వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్యులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది.
Telangana | తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవన్నారు. ఇప్పటివర
ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత�
Mumbai boy | ఒక బాలుడు (Mumbai boy) మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్తో బాధపడ్డాడు. ఈ మూడు రోగాలు ఒకేసారి సోకడంతో చికిత్స పొందుతూ మరణించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.
Dengue | వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీ, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు నమోదవుతున్నాయి. డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ప్రధానంగా ఈడిస్ దోమల ద్
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. డెంగీ, మలేరియాతోపాటు సీజనల్గా వచ్చే జ్వరాలపై ప్రధానంగా దృష్టిసారించింది. కేసులు నమోదైన చోట ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు �