అవగాహన, అప్రమత్తతతోనే అంటు వ్యాధులను దూరం చేసుకోవచ్చని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాతీయ డెంగీ నివారణ అవగాహన ర్యాలీని కలెక్టర్ కార
డెంగీజ్వరం పేరు వింటేనే ప్రజల్లో ఒకరకమైన దఢ మొదలవుతుంది. డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా అక్కడక్కడ కేసు లు నమోదవుతూనే ఉన్నాయి. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే వ్యాధిని అరికట్టవ చ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున�
కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవ�
గతంలో మండలవాసులు రక్త పరీక్ష చేయించుకోవాలంటే వ్యయ ప్రయాసలకోర్చుకోవాల్సి వచ్చేది. ఆదిలాబాద్, కరీంనగర్, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది.
డెంగీ, మలేరియాపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఏడాది వరుస వర్షాలతో కేసులు పెరుగుతుండడంతో జ్వరాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశా�
వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కింగ్కోఠి క్లస్టర్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధి�
నియంత్రణ, నిర్ధారణ, చికిత్సపై దృష్టి వైద్యారోగ్య, మున్సిపల్శాఖల సమన్వయం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెంగ్యూ సహా సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విసృ్తత చర్యలు చేప�
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒకరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఆ వ్యాధి ఎకువగా నమోదైన ఎన్బీటీ నగ�
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పేరుతో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్ర
హైదరాబాద్ : మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రా�
హైదరాబాద్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీ�