వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కింగ్కోఠి క్లస్టర్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధి�
నియంత్రణ, నిర్ధారణ, చికిత్సపై దృష్టి వైద్యారోగ్య, మున్సిపల్శాఖల సమన్వయం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెంగ్యూ సహా సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విసృ్తత చర్యలు చేప�
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒకరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఆ వ్యాధి ఎకువగా నమోదైన ఎన్బీటీ నగ�
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పేరుతో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్ర
హైదరాబాద్ : మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రా�
హైదరాబాద్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీ�
వర్షా లు, వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నియంత్రణ, చిక�
Health Tips | వర్షాకాలం వస్తుందంటే చాలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా దోమలతో వ్యాధులు ప్రబలే ముప్�
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది
సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వానకాలం రావడంతో వివిధ రకాల వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా ఆరోగ్య వైద్యశాఖ అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. ర�
ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందు కలవరపాటుకు గురిచేసే డెంగ్యూకు ఇక చెక్ పడనున్నది. దాని నివారణకు త్వరలోనే టీకా అందుబాటులోకి రానున్నది. జపాన్కు చెందిన ఫార్మాసంస్థ ‘టకేడా’ రూపొందించిన ఈ వ్యా
అవగాహన కార్యక్రమాల్లో వైద్యులు జమ్మికుంట రూరల్, మే 16: డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలను పాటించాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు తులసీదాస్ సూచించారు. మండలంలోని వావిలాల గ్రామంలో
పరిసరాల శుభ్రతతోనే డెంగీ వ్యాధిని నివారించవచ్చని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభ�
సత్తుపల్లి/ కల్లూరు/ పెనుబల్లి /కారేపల్లి / కామేపల్లి, వేంసూరు, మే 16 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సోమవారం సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోని పీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది డెంగీ నివారణ అవగ�
డెంగ్యూ మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్య శాఖ జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునీల్ కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. సోమవారం ప్ర పంచ జాతీయ డెంగ్యూ దిన�