వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది
సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వానకాలం రావడంతో వివిధ రకాల వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా ఆరోగ్య వైద్యశాఖ అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. ర�
ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందు కలవరపాటుకు గురిచేసే డెంగ్యూకు ఇక చెక్ పడనున్నది. దాని నివారణకు త్వరలోనే టీకా అందుబాటులోకి రానున్నది. జపాన్కు చెందిన ఫార్మాసంస్థ ‘టకేడా’ రూపొందించిన ఈ వ్యా
అవగాహన కార్యక్రమాల్లో వైద్యులు జమ్మికుంట రూరల్, మే 16: డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలను పాటించాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు తులసీదాస్ సూచించారు. మండలంలోని వావిలాల గ్రామంలో
పరిసరాల శుభ్రతతోనే డెంగీ వ్యాధిని నివారించవచ్చని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభ�
సత్తుపల్లి/ కల్లూరు/ పెనుబల్లి /కారేపల్లి / కామేపల్లి, వేంసూరు, మే 16 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సోమవారం సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోని పీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది డెంగీ నివారణ అవగ�
డెంగ్యూ మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్య శాఖ జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునీల్ కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. సోమవారం ప్ర పంచ జాతీయ డెంగ్యూ దిన�
పరిశుభ్రతతోనే దోమల వ్యాప్తి, డెంగ్యూని అరికట్టవచ్చని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో
రోగాలను అరికట్టేందుకు శాస్త్రవేత్తల వ్యూహం త్వరలోనే అమెరికాలో కోట్లాది దోమల విడుదల న్యూఢిల్లీ, మార్చి 27: మలేరియా, డెంగ్యూ లాంటి రోగకారక దోమలను నిర్మూలించి రోగాలను అరికట్టేందుకు అమెరికాలో జన్యుమార్పిడ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ వ్యాధి మరోసారి కలకలం రేపింది. డెంగ్యూ వల్ల సోమవారం ఆరుగురు మరణించారు. దీంతో ఢిల్లీలో డెంగ్యూ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. గత ఆరేండ్లలో రికార్డుస్థాయి మరణాల సంఖ�
ఢిల్లీలో అరుదైన కేసు న్యూఢిల్లీ, నవంబర్ 13: ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో అరుదైన కేసు నమోదైంది. డెంగ్యూ నుంచి కోలుకున్న వ్యక్తి మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ఫంగస్) బారినపడినట్టు వైద్యుల బృందం శనివారం వె�
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ డెంగ్యూ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ తెలిపారు. మన్మోహన్ ఇంటికి వచ్చారని, ఆయన డెంగ్యూ నుంచి తేరుకుంటున్నట్లు ఆమ
సేకరించిన నమూనాల్లో 33 శాతం ఈ వేరియంట్ పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2018లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవడానికి వైరస్ (డెన్వీ)ల�