లక్నో: ఉత్తరప్రదేశ్లో వందల సంఖ్యలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రయాగరాజ్లోని మోతీలాల్ నెహ్రూ హాస్పిటల్లో ప్రస్తుతం 171 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. వారంతా వైరల్ ఫీవర్, ఎన్సెఫాలిటిస్, న్యు�
దోమలపై దండయాత్ర చేద్దాం.. రోగాలను తరిమికొడుదాం.. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కార్యాచరణ ప్రకటించిన జీహెచ్ఎంసీ పదివారాల పాటు నిర్వహణ.. నేటి నుంచే అమలుకు సూచన సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తె
ఆదిలాబాద్లో సీజనల్ రోగాలు పరార్ మలేరియా రెండు.. డెంగీ 49 కేసులు గ్రామాల్లో విస్తృతంగా వైద్య సేవలు మూడునెలలపాటు ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాల సేకరణ అవసరమైతే పరీక్షలు, మందుల సరఫర�
మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా కనుమరుగు గణనీయంగా తగ్గిన సీజనల్ వ్యాధుల కేసులు గత రెండేండ్లలో ఒక్క మరణం నమోదు కాలేదు పారిశుద్ధ్య నిర్వహణతో దోమకాటు దూరం హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం వచ్చ�
మలేరియా, డెంగీని అరికట్టడానికి ఆక్సిటెక్ ప్రయోగం అమెరికాలో తొలి దశలో 1.5 లక్షల దోమల విడుదల న్యూఢిల్లీ, మే 7: డెంగీ, మలేరియాను అరికట్టడానికి బిల్గేట్స్ నిధులు సమకూర్చిన ఆక్సిటెక్ బయోటెక్ కంపెనీ ఆసక్తి�