|Radhika | ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. అప్పట్లో చాలా సినిమాలలో హీరోయిన్గా నటించిన రాధిక ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ పోషిస్తుంది.
Health tips | వర్షాకాలంలో అనేక వ్యాధులు ప్రబలుతుంటాయి. గాలిలో తేమ, చుట్టూ ఉన్న ధూళి లేదా నిలిచిపోయిన నీరు దోమలకు, బ్యాక్టీరియాకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఫలితంగా వైరల్ జ్వరం, జలుబు-దగ్గు, డెంగ్యూ, మలేరియ�
మహబూబ్నగర్ జిల్లా కిషన్గూడ పంచాయతీలోని గుబ్బడిగుచ్చతండాను డెంగీ వణికిస్తున్నది. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లు లావుడ్యా పాండు(28), అక్షర(19) డెంగీ బారినపడ్డారు.
రాష్ట్రంలో డెంగీ ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నాటికి 1,200 కేసులు నమోదయ్యాయి. ఒక్క జూన్లోనే 500 పైగా కేసులు నమోదయ్యాయంటే పరి�
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ డెంగ్యూతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 20వ తేదీన అతను ఆస్పత్రి నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయ్ నటించిన కింగ్డమ్ ఈనెల 31వ
Dengue | మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
DMHO Harish Raj | వాతావరణ మార్పులతో కీటక జనిత మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశి�
వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ ఇలా ప్రజలు సీజనల్ వ్యాధులబారిన పడుతుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్ డీఎంఅండ్హెచ్ఓ పరిధిలో 297 డెంగ్యూ కేసులు నమోదవగా..
Hyderabad | రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ హెచ్ఎఫ్ నగర్లో డెంగీ పాజిటివ్ కేసు కలకలం రేపింది. 2 రోజుల క్రితం జ్వరంతో స్థానిక బస్తీ దవాఖానకు వచ్చిన మహిళ (25) కు పరీక్షలు చేయడంతో పాజిటివ్గా తేలింది.
సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలకు దోమలు కారణమవుతాయని.. ఇండ్ల తలుపులు, కిటిక�
వానకాలం ముంగిట డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏటేటా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిరుడు రాష్ట్రంలో రికార్డు స్థా యిలో 10,077 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దోమలతో వ్యాప్తి చెం దే డెంగీ, మలేరియా, పైలేరియా తదితర వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జా తీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆ
అవగాహనతో డెంగ్యూ వ్యాధి ధరిచేరకుండా చూసుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ తెలిపారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్తగూడెంలో జిల్లా వైద�
డెంగ్యూపై పోరాటంలో భాగంగా అడిషన్ హిల్స్ అనే ఓ ఫిలిప్పీన్స్ పట్టణం దోమలపై దండయాత్ర మొదలుపెట్టింది. ఇందులో ప్రజలను భాగస్వాములను చేసేందుకు వింత ప్రకటన చేసింది. దోమలను పట్టుకుంటే నజరానా ఇస్తామని ప్రకటి