ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫోన్పే.. సరికొత్త ఆరోగ్య బీమా ప్లాన్ను పరిచయం చేసింది. కేవలం రూ.59కే ఏడాదిపాటు డెంగీ, మలేరియా, చికున్గున్యా, స్వైన్ఫ్లూ తదితర 10కిపైగా అనారోగ్య సమస్యలు, వ్యాధులకు రూ.5వేలదాకా ఇన్సూ
Dengue | దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నవంబర్లో కూడా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 2,431 మంది డెంగీ బారినపడగా.. ఈ నెల తొలి 10 ర�
దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నిరోధానికి శాస్త్రవేత్తలు వినూత్న విధానాన్ని కనుగొన్నారు. మగ దోమలకు చెముడు తెప్పిస్తే, డెంగ్యూ, యెల్లో ఫీవర్, జికాల వ్యాప్తిని నిరోధించవచ్చునని చెప్తున్నారు. ఆడ, మగ దోమలు ఎగ�
డెంగ్యూతో ఐదేండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. చిన్నారి తల్లిదండ్రుల కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన రెడ్డమోని మల్లేశ్, హైమావతి దంపతుల కుమారుడు శశ�
సంగారెడ్డి జిల్లాలో విషజ్వరాల బెడద ఇంకా తగ్గలేదు. డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో విషజ్వరాలతో రోగులు బారులు తీరుతున్నారు. ఈనెల ఇప్పటి వరకు 23 డెంగీ కేసులు నమోదయ్య
Girl died | రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా(Manchiryala district) లక్షెట్టిపేట పట్టణంలోన
Dengue | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో డెంగ్యూ విజృంభిస్తోంది. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ (Dengue) కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోగులకు వైద్యం చేయడానికి సరిపడా డాక్టర్లు లేరు. మందులు అసలే లేవు. ఇదీ కాంగ్రెస్ ఏలుబడిలో కర్ణాటకలో కనిపిస్తున్న ప్�
డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి మృతి చెందింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర ఒకటో తరగతి చదువుతున్నది.
డెంగ్యూ తో ఓ చిన్నారి గురువారం మరణించింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇస్సిపేటకు చెందిన జన్నె రాజు కుమార్తె సాయిశ్రీ(6)కి ఇటీవల జ్వరం రావడంతో పరకాలలోని ప్రైవేట్ దవా
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో మంగళవారం డెంగ్యూతో వివాహిత మృతి చెందింది. అహ్మదీపూర్కు చెందిన బోయిని అనిత (34) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. జ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు గజ్�
వర్షకాలం వచ్చిందంటే చాలు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతుంటాయి. అయితే, ఇతర జ్వరాలకంటే డెంగీ పేరు వినగానే ఆందోళన ఎక్కువగా కలుగుతుంది. నిజానికి డెంగీ సాధారణ సింప్టమాటిక్ ట్రీట్మెంట్తోనే నయమవుత�
డెంగ్యూతో పసికందు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం, అనురాధ దంపతుల నెలన్నర రోజుల శిశు వు వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ�
జ్వరాలు వస్తే భయపడాల్సిన అవసరం లేదని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు ప్రజలకు సూచించారు. షాద్నగర్ ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన ఆకస్మికంగా తని�