ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన హత్కేశ్వర్ ఫ్లైఓవర్. ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రూ.44 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించింది. 2017లో అట్టహాసంగా ప్రారంభించింది. వందేండ్ల వరకు ఫ్లైఓవర్ చెక్కు చెద�
illegal mosque in Shimla | ఒక మసీదు వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీగా నిరసన చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ఆ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది.
తన సోదరుడి స్పోర్ట్స్ వెంచర్ను అక్రమ నిర్మాణం పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేడయం బాధాకరమని మాజీ కేంద్రమంత్రి ఎంఎం పల్లంరాజు అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్పల్లిలో అక్రమ నిర్మాణాల పేరిట రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి పలు ఇండ్ల్లను కూల్చివేశారు. సర్వే నెంబర్ 523లో ఉన్న 70కి పైగా ఇండ్లను బుల్డోజర్లు, జేసీబీలత�
జలాశయాల సమీపంలో కట్టుకున్న అధికార పార్టీకి చెందిన ప్రముఖుల రాజభవనాల జోలికి వెళ్లని హైడ్రా (HYDRA).. సామాన్యులు, ఇతరుల నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నది. ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు (Nagarjuna)
Janwada Farm house | జన్వాడ ఫామ్హౌస్ కూల్చవద్దంటూ ఆ ఫామ్ హౌజ్ యజమాని ప్రదీప్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిబంధనల ప�
Ambati Rambabu | తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ భవనాలను కూల్చివేయడం కక్షపూరిత చర్య అని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు.
YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చెందిన హైదరాబాద్లోని నివాసం వద్ద అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం తొలగించారు. అయితే, అక్రమ కట్టడాల తొలగింపులో ఆదివారం కీలక పరిమాణం చోటు చేసుకున్న�
Nassau Stadium: లో స్కోరింగ్ మ్యాచ్లకు వేదికైన అమెరికాలోని నసావు స్టేడియాన్ని ఇవాళ్టి నుంచి తొలగించనున్నారు. టీ20 వరల్డ్కప్ కోసం ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఇండో పాక్ మ్యాచ్ ఈ వేదికపైనే జరిగింది. న్యూ�
Demolition | అక్రమ కట్టడాలపై(Illegal structures) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో మంథని (Manthani) పట్టణంలో పలు అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
BRS Party Office | రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ శ్రేణు పై దాడులకు పాల్పడుతున్నది.
సంగారెడ్డి జిల్లాలోనే అత్యంత భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శనివారం చోటు చేసుకున్నాయి. అత్యంత భారీ పోలీసు బందోబస్తు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ రెవెన్యూ అధికారులు వందల సంఖ్యలో నిర్మాణాలు, �