Nandakumar | నగరంలోని ఫిల్మ్నగర్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దక్కన్ కిచెన్ సమీపంలో ఉన్న రెండు నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు. ఈ నిర్మాణాలు ఎమ్మెల్యేకు ఎర
ఆపరేషన్ కమల్.. ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల్ని, మరీ ముఖ్యంగా శాసనసభ్యుల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవడానికి బీజేపీ చేపడుతున్న ఆపరేషన్. తొలుత వివిధ పార్టీ
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి అనధికారికంగా చేపట్టిన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూల్చివేస్తున్నాయి.
లక్నో: ఉత్తర ప్రదేశ్ నోయిడాలో జంట టవర్ల కూల్చివేత ముందు ఒక వ్యక్తి తన ఫ్లాట్లో గాఢంగా నిద్రపోయాడు. అయితే కూల్చివేత బృందం చివరిసారి తనిఖీ చేయడంతో అతడ్ని గుర్తించారు. సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించ
నోయిడా: నోయిడాలో ట్విన్ టవర్స్ను అధికారులు కూల్చివేశారు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి నష్టం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ బహుళ అంతస్తుల భవనాలను కూలగొట్టారు. ముందే అమ�
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్ను ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి సురక్షి�
75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే రాజకీయ చీకటి అలుముకొన్నదిప్పుడు. ప్రజాస్వామ్యానికి ముసుగు పడింది. అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఎన్నో రాష్ర్టాల్లో అధికారం చేజిక్కించుక
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చుడే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మరో రాష్ట్రంలో తన మార్క్ రాజకీయాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. జార్ఖండ్లో హేమంత్ సొరేన్ సర్కారును క
నోయిడా: నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు అన్ని సిద్ధం అవుతున్నాయి. సుమారు 3700 కిలోల పేలుడు పదార్ధాలతో ఆ రెండు బిల్డింగ్లను పేల్చనున్నారు. దీని కోసం పేలుడు పదార్ధాలను ట్విన్స్ ట�
బీజేపీ అర్థబలం, అంగబలం ఉన్న జాతీయ పార్టీ. ఈశాన్యంలోని చిన్న రాష్ర్టాల్లో గల చిన్న పార్టీలు బీజేపీ ధాటికి తట్టుకోలేవు. అందువల్ల నయానా భయానా అక్కడి పార్టీలను తమవైపు తిప్పుకొంటున్నది. లేదా ప్రజా పునాది లేక�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ బుధవారం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 53 ఆలయాలను కూల్చివేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.