న్యూఢిల్లీ: షహీన్భాగ్లో బుల్డోజర్లతో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకోవాలని ఇవాళ సీపీఎం పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేస
ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఆధీనంలోని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కశ్మీరీ హిందువుల మారణహోమ�
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండో రోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తొండుపల్లి పరిధిలో హమిదుల్లానగర్కు వెళ్లే రోడ్డులో అనుమతి లేకుండా ప్రహరీ నిర్మించడంతో గురువారం కూల్చివేశా�
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ పట్టణంలోని సిద్దాప్పరోడ్డులో రైల్వే కమాన్ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా భారీ భవనం నిర్మిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో హెచ్ఎండీఏ, శంషాబాద్ మున్సిపల్ అధికారులు పో�
మణికొండ : ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి నిర్మించిన ప్రహారీగోడలను బుధవారం రెవెన్యూశాఖ అధికారులు కూల్చివేశారు. గండిపేట మండల రెవెన్యూ పరిధిలోని వట్టినాగులపల్లి ప్రభుత్వ భూమి సర్వేనెంబరు 132లో గత కొన్నిరోజ�