విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చుడే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మరో రాష్ట్రంలో తన మార్క్ రాజకీయాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. జార్ఖండ్లో హేమంత్ సొరేన్ సర్కారును క
నోయిడా: నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు అన్ని సిద్ధం అవుతున్నాయి. సుమారు 3700 కిలోల పేలుడు పదార్ధాలతో ఆ రెండు బిల్డింగ్లను పేల్చనున్నారు. దీని కోసం పేలుడు పదార్ధాలను ట్విన్స్ ట�
బీజేపీ అర్థబలం, అంగబలం ఉన్న జాతీయ పార్టీ. ఈశాన్యంలోని చిన్న రాష్ర్టాల్లో గల చిన్న పార్టీలు బీజేపీ ధాటికి తట్టుకోలేవు. అందువల్ల నయానా భయానా అక్కడి పార్టీలను తమవైపు తిప్పుకొంటున్నది. లేదా ప్రజా పునాది లేక�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ బుధవారం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 53 ఆలయాలను కూల్చివేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
న్యూఢిల్లీ: షహీన్భాగ్లో బుల్డోజర్లతో జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకోవాలని ఇవాళ సీపీఎం పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ కేస
ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఆధీనంలోని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కశ్మీరీ హిందువుల మారణహోమ�
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండో రోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తొండుపల్లి పరిధిలో హమిదుల్లానగర్కు వెళ్లే రోడ్డులో అనుమతి లేకుండా ప్రహరీ నిర్మించడంతో గురువారం కూల్చివేశా�