పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో ఆపరేషన్ కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నిన్నటికి నిన్న గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేసిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు.. తాజాగ�
‘లక్షలాది రూపాయలు కూడబెట్టి స్థలాలు కొన్నాం. రాత్రికి రాత్రి వచ్చి నిర్మాణాలను అక్రమంగా కూల్చి వేస్తున్నారు’ అంటూ పలువురు బాధితులు గగ్గోలు పెట్టారు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్జీవోస
Manchiryala | హైదరాబాద్ తరహాలో జిల్లాల్లో సైతం కట్టడాల కూల్చివేత(Demolition) ప్రక్రియ ఊపందు కున్నది. నిన్న, మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో అమానవీయంగా నిరుపేదల ఇండ్లను కూల్చి వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల�
మూసీ కూల్చివేతల భయంతో గానద శ్రీకుమార్ అనే మేస్త్రీ గుండెపోటుతో మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటికి రూ.25 వేలు ఇస్తామని అధికారులు ప్ర�
మూసీ నదిలో ఆక్రమణలు అంటూ సర్వేకు వచ్చిన అధికారులపై ఒక్కసారిగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ‘ఏండ్ల తరబడి ఉంటున్న ఇండ్లను ఉన్నపలంగా కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగ�
ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అంటూ హైడ్రా పేరిట కూల్చివేతల కాండ సాగించిన కాంగ్రెస్ సర్కార్, ఇక జిల్లాల్లోనూ బుల్డోజర్లు
Hydraa | హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆదివారం చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. �
HYDRAA | హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మించిన హత్కేశ్వర్ ఫ్లైఓవర్. ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రూ.44 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించింది. 2017లో అట్టహాసంగా ప్రారంభించింది. వందేండ్ల వరకు ఫ్లైఓవర్ చెక్కు చెద�
illegal mosque in Shimla | ఒక మసీదు వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భారీగా నిరసన చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ఆ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది.
తన సోదరుడి స్పోర్ట్స్ వెంచర్ను అక్రమ నిర్మాణం పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేడయం బాధాకరమని మాజీ కేంద్రమంత్రి ఎంఎం పల్లంరాజు అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్పల్లిలో అక్రమ నిర్మాణాల పేరిట రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి పలు ఇండ్ల్లను కూల్చివేశారు. సర్వే నెంబర్ 523లో ఉన్న 70కి పైగా ఇండ్లను బుల్డోజర్లు, జేసీబీలత�
జలాశయాల సమీపంలో కట్టుకున్న అధికార పార్టీకి చెందిన ప్రముఖుల రాజభవనాల జోలికి వెళ్లని హైడ్రా (HYDRA).. సామాన్యులు, ఇతరుల నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నది. ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు (Nagarjuna)
Janwada Farm house | జన్వాడ ఫామ్హౌస్ కూల్చవద్దంటూ ఆ ఫామ్ హౌజ్ యజమాని ప్రదీప్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిబంధనల ప�