Delhi | దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించిన కేసులో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అధిక�
RAPIDX rail : రాపిడెక్స్ రైలు త్వరలో ప్రారంభంకానున్నది. జూన్లో ఆ హై స్పీడ్ రైలు స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య ఈ ట్రైన్ను స్టార్ట్ చేయనున్నారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శనివారం ఉదయం 23.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Delhi | తొమ్మిదేండ్ల తన పాలనలో బస్తీలను అభివృద్ధి చేయని మోదీ ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మురికివాడలను మాయం చేసేందుకు యత్నిస్తున్నది. త్వరలో జరగనున్న జీ-20 సదస్సు నేపథ్యంలో విదేశీ ప్రతినిధులకు పేద
Lawyers Altercation | మహిళా లాయర్ చెంపపై మగ న్యాయవాది రెండు సార్లు కొట్టాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది. అతడ్ని కొట్టగా తిరిగి ఆమెను కొట్టాడు. వారిద్దరి మధ్య కోట్లాట తీవ్రం కావడంతో అక్కడున్న మిగతా న్యాయవాదులు జోక్యం చ�
ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా కానేకాదు. అచ్చమైన ఐడియాల ఫ్యాక్టరీ. కొవిడ్ సమయంలో ఎంతోమంది పిచ్చిపిచ్చి ఆలోచనలతో బుర్ర పాడుచేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు మాత్రం.. కొత్త వ్యాపారం గురించి ఆలోచి
కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. నిబంధనలు, ఆల్కహాల్ మోతాదుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయించే మ ద్యాన్ని మాత్రమే తీ
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై అధికారుల ధిక్కరణ కొనసాగుతున్నది. పాలనా వ్యవహారాలు, బదిలీలు, నియామకాల అధికారం ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుంది తప్ప లెఫ్ట్నెంట్ గవర్నర్కు కాదని సుప్రీంకోర్�
Luxury Homes | ఇంతకుముందుతో పోలిస్తే లగ్జరీ, ప్రీమియం ఇండ్ల కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. ముంబై, ఢిల్లీ, పుణెల్లో లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లు ఎక్కువగా నమోదయ్యాయి.
Air Quality: ఢిల్లీలో అయిదు రోజుల నుంచి ఉత్తరాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో అక్కడ వాతావరణం దుమ్ము దుమ్ముగా మారిపోయింది. 35 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్న కారణంగా ఎక్కువ దుమ్ము లేస్తోంది. పీఎం10 కాన్
Suicide | న్యూఢిల్లీ : ఓ మహిళ వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కుమార్తెను ఎలాంటి బాధలకు గురి చేయొద్దని కోరుతూ ఆమె తన చేతిపై రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన దక�
మొబైల్ పోగొట్టుకున్నారా? ఎక్కడుందో ట్రాక్ చేయాలా? డాటా ఇతరులు చూడకుండా బ్లాక్ చేయాలా? దీనికి సంబంధించి ట్రాకింగ్ విధానాన్ని దేశంలో ఈ వారంలో ప్రవేశపెట్టనున్నట్టు ఒక ఉన్నత అధికారి తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) విజయంపై కాంగ్రెస్ (Congress) పార్టీ ధీమాగా ఉన్నది. ఢిల్లీలోని (Delhi) పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీ ఆఫీస్ వద్ద పెద్దసంఖ్యలో గుమికూడిన �