Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రోహిణి ప్రాంతంలో నిన్న సాయంత్రం ఓ యువకుడు తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమెపై 21 సార్లు కత్తితో పొడిచి చంపాడ�
సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రోజుకో స్కెచ్తో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. లేటెస్ట్గా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ స్కామర్ల చేతిలో నిలువునా మోసపోయారు.
Mamata Banerjee | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wrestling federation chief) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పశ్చిమ బెం
Delhi | ఢిల్లీ భారీ వర్షం.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాతావరణం చల్లబడింది. నగరంలో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం (Rainfall) కురిసిం
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం పరామర్శించారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ దవాఖానలో జైన్ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థ�
Wrestlers Protest | దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్�
అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక
Delhi Rains | దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ కాస్త చల్లబడింది. శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని పల
హైదరాబాద్ సహా కర్ణాటక, ఢిల్లీ నో యిడాల్లో గురువారం (రెండోరోజూ) ఇన్కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో సుమారు 40 ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా బృందాలు దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి పాల్పడుతున్నదని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రతిపక్షాలు తాము కాదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి కేంద్రమ
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ (Satyendar Jain) ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సప్ధర్జంగ్ ఆస్పత్రికి తరలించా�
Kidneys Surgery | ఢిల్లీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మూడు నెలల చిన్నారి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. అత్యంత పిన్న వయస్కురాలి రెండు కిడ్నీలకు ఏకకాలంలో శస్త్ర చికిత్స చేయాల్సి రావడం వైద్య
వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని (BJP) ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ (JDU) నేత నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ముమ్మరం చేశారు. ఆరేషన్ జోడో (Opposition Jodo) మిషన్లో భాగంగా �