Earthquake | ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భూకంపం (Earthquake) సంభవించింది. దేశ రాజధాని సహా పరిసర ప్రాంతాలైన పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
నిజమైన ప్రేమ అజరామరమైనది.అది ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుందన్నమాట తప్పని రుజువౌతోందా? అంటే అవుననే నిరూపిస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు.గత కొన్నాళ్లుగా మనదేశంలో ప్రేమికుల చేతుల్లో ముక్కలు,ము
Supreme Court | బైక్ టాక్సీ అందించే ఉబెర్, ర్యాపిడో సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిం�
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) పోరాటం ముమ్మరం చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్క�
AIIMS | ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీపై మరోసారి దాడి జరిగింది. అయితే, పెద్దగా నష్టమేమి జరుగలేదని, కొద్ది సమయంలోనే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు. సమాచారం ప్రకారం.. ఎయిమ్స్పై మంగళవా�
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ �
ఐదు, పది కాదు 33 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఇంటి పెద్ద హఠాత్తుగా తిరిగి వస్తే ఎలాగుంటుంది? చనిపోయాడనుకుని శ్రాద్ధకర్మలు కూడా చేసిన ఆ కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏంటి? ఇలాంటివి మనం సినిమాల్లో, సీరియళ్లలో చూస్త�
Telangana | న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు, తెలంగాణ తల్�
Apple India | మొబైల్ ఫోన్లలో ఐఫోన్కు ఉండే ఆ క్రేజే వేరు. ఆ ఫోనంటే భారతీయులకు సైతం మక్కువే. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్ భారత్లో రెండు స్టోర్లను ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి మ�
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మళ్లీ నిరాశే ఎదురయింది. గత రెండు మూడు నెలలుగా ప్రతి ఒకటో తారీఖున వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను (Cylinder Price) స్వల్పంగా తగ్గిస్తూ వస్తు�
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
ఒకే ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చిన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని తీసింది. ఢిల్లీలో అరుణానగర్లో తన రూమ్మేట్ను సప్న (36) అనే మహిళ కత్తితో పొడిచి చంపింది.
Pakistan High Commission | దేశ రాజధాని ఢిల్లీలోని స్కూల్ కార్యకలాపాలను పాకిస్థాన్ హైకమిషన్ నిలిపివేసింది. (Pakistan mission school) విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.