కొన్ని చానల్స్ పనిగట్టుకొని తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నాయని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వాపోయారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోషల్ మీడియాలో తనపై దుష�
Guinness World Record | ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అరుదైన రికార్డు సృష్టించాడు. అతితక్కువ సమయంలో దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని అన్ని మెట్రో స్టేషన్లను (Metro Stations) కవర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Record)లో చోటు సంపాదించుకున్
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి పలు అంశ�
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. రాత్రి భోజనం తర్వాత సోదరుడితో కలిసి ఐస్క్రీమ్ తినేందుకు బయటికి వెళ్లిన ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. అడ్డుకోబోయిన అతని సోదరుడి చేతులపై కూడా కత్తిగాట�
రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు కంటున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్
old woman murder | చాలా ఆస్తులున్న వృద్ధురాలి (old woman murder) నుంచి వాటిని కాజేసేందుకు ఒక రియల్టర్, ఇద్దరు పాల వ్యాపారులు కుట్ర పన్నారు. అద్దె వసూలు చేసుకుని స్కూటర్పై వెళ్తున్న ఆమెపై వారు దాడి చేశారు. ఆధారాలు లేకుండా చేస�
రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఢీల్లీ (Delhi) చేరుకున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అ
పెద్దమొత్తంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే బులియన్ ట్రేడర్లు, జ్యూవెలర్లపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు (Tax raids) చేపట్టారు. అక్రమ లావాదేవీల ద్వారా వచ్చి�
బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.360 తగ్గి రూ.59,750కి దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి 60 వేల దిగువకు పడిపోయింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగ�
ఫైవ్స్టార్ హోటల్లో రెండేండ్ల పాటు మకాం వేశాడు. ఐదు నక్షత్రాల ఆతిథ్యం స్వీకరించి ఆపై బిల్లు చెల్లించకుండా చెక్కేశాడు. 603 రోజులు అప్పనంగా అతిధి మర్యాదలు పొందిన ఆ వ్యక్తి స్టార్ హోటల్ను రూ. 58 ల
mobile app | మొబైల్ యాప్ (mobile app) డోన్లోడ్ ఆలస్యంపై ఒక వ్యక్తి ఆగ్రహం చెందాడు. భార్యతో గొడవకు దిగాడు. జోక్యం చేసుకున్న కుమారుడ్ని కత్తితో పొడిచాడు.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయాన్నే ఘోరం జరిగింది. ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్స్టేషన్ పరధిలోగల అంబేద్కర్ బస్తీ ఏరియాలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.