Apple iPhone 15 | వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series) ఫోన్లు భారత్ (India)లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఫోన్లు విడుదలై 24 గంటలు గడుస్తున్నా ఇంకా కొందరు ఈ �
ఎల్బీనగర్ కాంగ్రెస్లో టికెట్ లొల్లి ఢిల్లీకి చేరింది. గల్లీ స్థాయిలో తామే అభ్యర్థులమంటూ పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వేదికగా స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అగ్రనాయకులకు వినతి పత్ర
Clerk Kills Senior Officer | అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతోపాటు ప్రియురాలని వేధిస్తున్నందుకు సీనియర్ అధికారిని ఒక క్లర్క్ హత్య చేశాడు. (Clerk Kills Senior Officer ) ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం (Firing) చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్లో ఓ షాపులోకి దూసుకొచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.
జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కే కేశవరావు మ�
Crime news | దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారుతున్నది. అక్కడ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోని అలీ విహార్ ఏరియాలో దారుణ హత్య జరిగింది. చిన్న గొడవను మనుసులో పెట్టుకుని బైకులపై వచ్చిన మూక ఓ వ్యక్త�
Stray Dogs Attack Woman | ఒక మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Stray Dogs Attack Woman) ఈ నేపథ్యంలో జారిపడటంతో ఆమె కాలు మెలిపడటంతోపాటు విరిగింది. దీంతో ఆ మహిళను హాస్పిటల్లో అడ్మిట్ చేయగా విరిగిన కాలును సరిచేసేందుకు సర్జరీ చేయాలని డాక�
Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తడిసి ముద్దైంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR)ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో రాజధాని నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇథియోపియన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంథియోపియన్ ఎయిర్లైన్స్కు (Ethiopian Airlines flight) చెందిన బోయింగ్ 777-8 ఈటీ 687 విమానం ఢిల్లీ నుంచి ఇథియోపియాలోని అడిస్ అబాబాకు (Addis Ababa) వెళ్తున
ఢిల్లీలో తాజాగా జరిగిన జీ20 దేశాల సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అవమానకరమైన స్వాగతం, అనుభవాలు ఎదురయ్యాయని ఆ దేశ నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనిపై తమ ప్రధాని ట్రూడోపై కెనడా పౌరులు విమర్�
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పటాకుల వాడకం, తయారీ, అమ్మకాల్ని నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ‘గత ఐదారేండ్లుగా ఢిల్లీలో గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది.