Delhi Rains | దేశరాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటివరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ఢిల్లీ కాస్త చల్లబడింది. శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని పల
హైదరాబాద్ సహా కర్ణాటక, ఢిల్లీ నో యిడాల్లో గురువారం (రెండోరోజూ) ఇన్కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో సుమారు 40 ప్రాంతాల్లో దాదాపు వందకు పైగా బృందాలు దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి పాల్పడుతున్నదని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రతిపక్షాలు తాము కాదని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి కేంద్రమ
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ (Satyendar Jain) ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సప్ధర్జంగ్ ఆస్పత్రికి తరలించా�
Kidneys Surgery | ఢిల్లీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మూడు నెలల చిన్నారి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. అత్యంత పిన్న వయస్కురాలి రెండు కిడ్నీలకు ఏకకాలంలో శస్త్ర చికిత్స చేయాల్సి రావడం వైద్య
వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని (BJP) ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ (JDU) నేత నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ముమ్మరం చేశారు. ఆరేషన్ జోడో (Opposition Jodo) మిషన్లో భాగంగా �
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించిన కేసులో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అధిక�
RAPIDX rail : రాపిడెక్స్ రైలు త్వరలో ప్రారంభంకానున్నది. జూన్లో ఆ హై స్పీడ్ రైలు స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య ఈ ట్రైన్ను స్టార్ట్ చేయనున్నారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శనివారం ఉదయం 23.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Delhi | తొమ్మిదేండ్ల తన పాలనలో బస్తీలను అభివృద్ధి చేయని మోదీ ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మురికివాడలను మాయం చేసేందుకు యత్నిస్తున్నది. త్వరలో జరగనున్న జీ-20 సదస్సు నేపథ్యంలో విదేశీ ప్రతినిధులకు పేద
Lawyers Altercation | మహిళా లాయర్ చెంపపై మగ న్యాయవాది రెండు సార్లు కొట్టాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది. అతడ్ని కొట్టగా తిరిగి ఆమెను కొట్టాడు. వారిద్దరి మధ్య కోట్లాట తీవ్రం కావడంతో అక్కడున్న మిగతా న్యాయవాదులు జోక్యం చ�
ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా కానేకాదు. అచ్చమైన ఐడియాల ఫ్యాక్టరీ. కొవిడ్ సమయంలో ఎంతోమంది పిచ్చిపిచ్చి ఆలోచనలతో బుర్ర పాడుచేసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు మాత్రం.. కొత్త వ్యాపారం గురించి ఆలోచి
కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. నిబంధనలు, ఆల్కహాల్ మోతాదుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయించే మ ద్యాన్ని మాత్రమే తీ