Stray Dogs Attack Woman | ఒక మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Stray Dogs Attack Woman) ఈ నేపథ్యంలో జారిపడటంతో ఆమె కాలు మెలిపడటంతోపాటు విరిగింది. దీంతో ఆ మహిళను హాస్పిటల్లో అడ్మిట్ చేయగా విరిగిన కాలును సరిచేసేందుకు సర్జరీ చేయాలని డాక�
Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తడిసి ముద్దైంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR)ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో రాజధాని నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
250 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇథియోపియన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంథియోపియన్ ఎయిర్లైన్స్కు (Ethiopian Airlines flight) చెందిన బోయింగ్ 777-8 ఈటీ 687 విమానం ఢిల్లీ నుంచి ఇథియోపియాలోని అడిస్ అబాబాకు (Addis Ababa) వెళ్తున
ఢిల్లీలో తాజాగా జరిగిన జీ20 దేశాల సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అవమానకరమైన స్వాగతం, అనుభవాలు ఎదురయ్యాయని ఆ దేశ నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనిపై తమ ప్రధాని ట్రూడోపై కెనడా పౌరులు విమర్�
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పటాకుల వాడకం, తయారీ, అమ్మకాల్ని నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ‘గత ఐదారేండ్లుగా ఢిల్లీలో గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది.
Monkey in Hospital | ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లోకి వైద్యులు, వైద్య సిబ్బందికి తప్ప ఇతరులు ఎవ్వరికీ అనుమతి ఉండదు. రోగులనే తప్ప రోగి అటెండెంట్లను కూడా లోపల కాలు పెట్టనివ్వరు. అలాంటిది దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్ర�
Mother Murder | దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. మతిస్థిమితం లేని ఓ 25 ఏండ్ల యువకుడు తన తల్లిని అత్యంత దారుణంగా చంపాడు. ఆమెను కాపాడేందుకు యత్నించిన పొరుగింటి వ్యక్తిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచా�
ఢిల్లీలో జరగనున్న జీ-20 సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నది. దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఓవైపు ఆకలితో అలమటిస్తుంటే, ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం వెండి, బంగారు పాత్ర
G20 Summit | భారత్ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సమావేశం ఈ నెల 9, 10న జరుగనున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాల అధినేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి శుక్రవా�
Joe Biden | భారత్ వేదికగా జరగనున్న జీ20 సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు �
జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు మార్పు కంటే కీలకమైన అంశాలపై భారత్ దృష్టి సారించాలని సూచించింది.
India G20 Summit | దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జీ-20 సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు.