ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 8: టికెట్లు డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతున్న వార్ రూం ఎదుట ఆదివారం దిగారు.
ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఇటీవల రెండు రోజులు ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ నాయకులు తాజాగా కోల్కతాలోని గవర్నర్ నివాసం రాజ్భవన్ ముట్టిడి కార్యక్రమాన్ని చేపట్టారు.
పొరుగు దేశమైన నేపాల్లో గంట వ్యవధిలో సంభవించిన నాలుగు భూకంపాల ప్రభావం మన దేశ రాజధాని డిల్లీపై కూడా తీవ్రంగా చూపింది. రెండోసారి వచ్చిన భూకంపంతో ఢిల్లీ,-ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించింది.
Earthquake | ఉత్తరాది రాష్ట్రాలను భారీ భూకంపం (Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో దేశరాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్ సహా పంజాబ్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది.
NewsClick | ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (NewsClick ) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ పోర్టల్కు చైనా (China) నుంచి నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసింద�
cop killed woman colleague | పెళ్లి కోసం ఒత్తిడి చేసిన సహోద్యోగిని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ హత్య చేశాడు. (cop killed woman colleague) రెండేళ్ల తర్వాత ఈ విషయం బయటపడటంతో అతడు అరెస్ట్ అయ్యాడు.
Gas Cylinder Price | భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు (Commercial) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను �
Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు ఢిల్లీ నుంచి వెనుదిరిగినట్లు ఇవాళ ఐఎండీ ప్రకటించింది. ఈసారి సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలోనే వర్షం పడినట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచే నగరంలో వర్షాలు పడ�
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Delhi heist: ఢిల్లీలోని జ్వలరీ షాపు నుంచి సుమారు 25 కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇద్దరు దొంగలను చత్తీస్ఘడ్లో అరెస్టు చేశారు. ఆ ఇద్దరి నుంచి సుమారు 18 కేజీల బంగారాన్ని,
Crime News | ఢిల్లీలో ఒక మహిళను ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించి, ఆమె వద్ద రూ.10.5 లక్షలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Khalistani Terrorists | ఖలిస్థానీ ఉగ్రవాది హత్య వ్యవహారంలో కెనడా - భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా వ్యవహారంతో దేశంలో భద్రతా సంస్థలు ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్తో పాటు ద�
Apple iPhone 15 | వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series) ఫోన్లు భారత్ (India)లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఫోన్లు విడుదలై 24 గంటలు గడుస్తున్నా ఇంకా కొందరు ఈ �