Operation Ajay | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను భారత్ స్వదేశానికి తరలిస్తోంది. ఈ తరలింపు ఆపరేషన్కు కేంద్రం ‘ఆపరేషన్ అజయ్ (Operation Ajay)’ అని పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ అజయ్లో భాగ
Posing As Cops Loot 50 Lakh | పోలీస్ డ్రెస్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.50 లక్షలను దోచుకున్నారు. (Posing As Cops Loot 50 Lakh) ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Delhi | గుర్తు తెలియని దుండగులు తుపాకీలతో బెదిరింపు పెట్రోల్ సిబ్బందిని దోచుకున్నారు. ఈ ఘటన దేశ ఢిల్లీలోని ముంద్కా పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.
(Masked Men Attack and Loot | ముఖానికి ముసుగులు ఉన్న కొందరు వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్తో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. (Masked Men Attack and Loot) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ స�
Fire Accident | ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.
Cab Driver | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కారును దొంగలించిన దుండగులు.. ఆ కారు డ్రైవర్ను ఢీ కొట్టి 200 మీటర్ల దూరం అలానే ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో సదరు క్యాబ్ డ్రైవర్ (Cab Driver ) అక్కడికక్కడే ప్రాణ�
దేశ రాజధాని ఢిల్లీలో రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ స్థాయిలో తర్జనభర్జనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. టికెట్ కోసం ఎవరు అధికంగా పార్�
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమి టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్పై కమిటీ చైర్మన్ మురళీధరన్ తీవ్రస్థాయిలో ఆ గ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 8: టికెట్లు డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరుగుతున్న వార్ రూం ఎదుట ఆదివారం దిగారు.
ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఇటీవల రెండు రోజులు ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ నాయకులు తాజాగా కోల్కతాలోని గవర్నర్ నివాసం రాజ్భవన్ ముట్టిడి కార్యక్రమాన్ని చేపట్టారు.
పొరుగు దేశమైన నేపాల్లో గంట వ్యవధిలో సంభవించిన నాలుగు భూకంపాల ప్రభావం మన దేశ రాజధాని డిల్లీపై కూడా తీవ్రంగా చూపింది. రెండోసారి వచ్చిన భూకంపంతో ఢిల్లీ,-ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించింది.
Earthquake | ఉత్తరాది రాష్ట్రాలను భారీ భూకంపం (Earthquake) వణికించింది. మంగళవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో దేశరాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్ సహా పంజాబ్, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది.
NewsClick | ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ (NewsClick ) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ పోర్టల్కు చైనా (China) నుంచి నిధులు అందుతున్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసింద�
cop killed woman colleague | పెళ్లి కోసం ఒత్తిడి చేసిన సహోద్యోగిని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ హత్య చేశాడు. (cop killed woman colleague) రెండేళ్ల తర్వాత ఈ విషయం బయటపడటంతో అతడు అరెస్ట్ అయ్యాడు.