యావత్ దేశాన్నీ కుదిపేసిన ఢిల్లీ (నిర్భయ) అత్యాచార ఘటన జరిగి పుష్కరకాలం గడుస్తున్నా.. ఇప్పటికీ రాజధాని మహిళలు భయం భయంగానే బతుకుతున్నారు. తాజాగా, గ్రీన్పీస్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో.. ఇందుకు సంబంధించ
Sharda Sinha | ప్రముఖ జానపద గాయని (Folk singer) శారదా సిన్హా (Sharda Sinha) అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి (Aiims Hospital) తరలించారు. ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నార�
ఆమె ఓ మాజీ ఎమ్మెల్యే. భర్త రైల్వే శాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇకేం.. ఇద్దరూ కలిసి ఎంత సంపాదించొచ్చు.. సాధారంగా అందరికీ వచ్చే అనుమానమే ఇది. ఇలానే దొంగలూ ఆలోచించారు. వారి ఇంటిపై ఓ కన్నేశారు.
దేశరాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత అంతకంతకూ (Air Pollution) పడిపోతున్నది. కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బురారీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏ
Double Murder | దీపావళి రోజున దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. షహదారా ప్రాంతంలో తుపాకీ తూటాలకు ఇద్దరు బలయ్యారు. మరో మైనర్ గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత మరింత దిగజారింది. దీపావళి సందర్భంగా హస్తిన వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ పటాకులు కాల్చారు. దీంతో తీవ్రమైన శబ్దకాలుష్యంతోపాటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. శుక్రవా
బంగారం ధరలు (Gold Price) రోజురోజుకి పెరుగూతూనే ఉన్నారు. సరికొత్త రికార్డులకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరానికి వెళ్తున్నాయి. ఇప్పటికే రూ.80 వేల మార్కును దాటిన బంగారం ధరలు రూ.90 వేల దిశగా దూసుకెళ్తున్నాయి.
Gold Rate | బంగారం ధర రికార్డుల మోత మోగిస్తున్నది. భారీ కొనుగోళ్ల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర బుధవారం ఒకే రోజు రూ.1000 పెరిగింది. తులం బంగారం ధర రూ.82వేల మార్క్ను అధిగమించింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్ర�
Air Pollution | ఢిల్లీ నగరాన్ని గురువారం దీపావళి రోజున కాలుష్యం భారీగా పెరిగింది. ఆనంద్ విహార్ ప్రాంతాన్ని ఉదయం వరకు పొగమంచు కమ్మేసింది. సీపీసీబీ డేటా ప్రకారం.. ఆనంద్ విహార్లో గాలి నాణ్యత సూచీ 418గా నమోదైంది. ఢిల
Firecrackers Ban | దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిపిందే. వాతావరణ కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ వరకు పటాకులపై నిషేధం విధించింది. దీపావళి సందర్భంగా రాజధానిలో క్రాకర్స్ కాల�
Mobile Stolen | భారత్లో ఫ్రాన్స్ రాయబారి (French Ambassador) థియెర్రీ మథవ్ (Thierry Mathou)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. కుటుంబంతో దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రాంతంలో షాపింగ్కు వెళ్లిన సమయంలో ఆయన ఫోన్ చోరీకి గురైంది (Mobile Stolen).
French envoy loses phone | ఫ్రాన్స్ రాయబారి తన భార్యతో కలిసి దీపావళి సందర్భంగా షాపింగ్కు వెళ్లారు. అయితే రద్దీ బజార్లో ఆయన మొబైల్ ఫోన్ చోరీ అయ్యింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. ఫ్
Arvind Kejriwal | దీపావళి (Diwali) పండుగ అంటే దీపాలు వెలిగించి జరుపుకునే పండుగ అని, పటాసులు కాల్చే పండుగ కాదని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి (Delhi former CM) అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ పండుగ సందర్భంగ�
Vande Bharat Express: ఢిల్లీ నుంచి పాట్నా వరకు ఇవాళ వందేభారత్ రైలు స్టార్ట్ అయ్యింది. లాంగెస్ట్ వందేభారత్ రైలుగా రికార్డుకెక్కింది. 994 కిలోమీటర్లు ఆ రైలు ప్రయాణిస్తుంది.
Water Shortage | ఢిల్లీ (Delhi) వాసులను గాలి కాలుష్యంతోపాటు.. నీటి కొరత (Water Shortage) తీవ్ర ఇబ్బంది పెడుతోంది. నగరంలో యమునా నది (Yamuna River) కాలుష్యంతో నురగలు కక్కుతోన్న విషయం తెలిసిందే.