క్రిప్టోకరెన్సీ పేరుతో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు కాజేసిన హైదరాబాద్కు చెందిన పీహెచ్డీ స్కాలర్ అఖిలేశ్వర్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
రాజకీయ కుట్రలో తన భర్త బాధితుడని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఎన్డీఏలో భాగమైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీ
ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర రాజధానిలో ఉంటూ పాలన సాగించాలి. సీఎం రేవంత్రెడ్డి అందుకు భిన్నంగా దేశ రాజధానిలో ఎక్కువగా కనిపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై తమ మధ్య ఏకాభిప్రాయమే ఉన్నదని, మరి ఎందుకు ఆలస్యం అవుతున్నదో ఏఐసీసీ పెద్దలనే అడగాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి పాలకులు ఢిల్లీలో మకాం వేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనల్లో స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎకడా కనిపించటం లేదని ఆర
టీ20 ప్రపంచకప్తో టీమ్ఇండియా సగర్వంగా భారత్ చేరింది. 13 ఏండ్ల తర్వాత ఐఐసీ ట్రోఫీ గెలిచిన భారత క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గురువారం ఉదయం ఢిల్లీకి వచ్చింది. అయితే టీమ్ఇండియాను భారత్కు తీసుకొ
టీ20 ప్రపంచకప్ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్ సేన (Team India) భారత్కు చేరుకుంది. గురువారం ఉదయం టీమ్ఇండియా సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్తో స్వద
Team India | టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా ఎట్టకేలకు బార్బడోస్ నుంచి సొంత దేశానికి ప్రయాణమైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జట్టు భారత్లో రానున్నది. ఎయిర్ ఇండియా విమానం (AIC24WC) గురువారం ఉదయం ఆరు గంట�
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై (Street Vendor) గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కనిపించాడు. ద�
పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన పార్టీ అధిష్ఠానం.. ఇకపై ఆయన నిర్ణయాలకు కళ్లెం వేయనున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలకు ఆమోదం తెలపకుండా పా�
Congress blames AAP | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై కాంగ్రెస్ నిందలు వేసింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కూటమి ఓటమికి ఆప్ కారణమని ఆరోపించింది. ఆప్ మద్యం పాలసీ స్కామ్ వల్ల�
Minister Atishi | ఢిల్లీ మంత్రి అతిషిపై ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసును రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను జూలై 23వ తేదీకి లిస్ట్ చేసింది.