Akhilesh Yadav : ఢిల్లీలోని రాజిందర్ నగర్లో కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అఖిలేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Coaching Centre Tragedy : ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Bulldozer Action : దేశ రాజధానిలోని ఓ కోచింగ్ సెంటర్లో దుర్ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనలో కాబోయే సివిల్ సర్వెంట్స్ ప్రాణాలు గాలిలో కలిసిన రెండు రోజులకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.
Coaching centre tragedy : ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Tomatoe sales | దేశ రాజధాని ఢిల్లీలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొనబోయినా కిలో ధర డెబ్భై, ఎనభై రూపాయలకు తక్కువ లేదు. ఇక టమాటా ధరలైతే ఢిల్లీ వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో టమాటా ఏకంగా రూ.100కు పైనే పలుక
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్-ఢిల్లీ హైవేను అధికారులు మూసివేశారు. సోమవారం నుంచి వచ్చే నెల 2 వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేని పూర్తిగా కన్వరియాల (Kanwar Yatra) కోసం వినియోగ�
Coaching Centres | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో అక్రమంగా నిర్వహిస్తున్న సుమారు 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు.
ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన�
Woman Slits Throat of Infant | ఆడపిల్ల ఇష్టం లేని తల్లి దారుణానికి పాల్పడింది. 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపింది. ఇది గమనించిన ఆమె భర్త షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్ చేశారు.
Girl falls off building | ఒక బిల్డర్ యువతి చెంపపై కొట్టాడు. దీంతో అదుపుతప్పిన ఆమె ఆ బిల్డింగ్ పైనుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆ యువతి బాధతో ఏడ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య
NITI Aayog | ఢిల్లీలో నీతి ఆయోగ్ (NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన 9వ పాలక మండలి భేటీ అయ్యింది.