Yamini Krishnamurthy | ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూశారు. యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల
Coaching Centre Case : దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) ఓల్డ్ రాజేందర్ నగర్లో (Old Rajinder Nagar) రావూస్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా ఇటీవల ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగ�
Delhi shelter home | ప్రభుత్వ వసతి గృహంలో మిస్టరీ డెత్స్ వెలుగుచూశాయి. 20 రోజుల్లో 13 మంది పిల్లలు మరణించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 27 మంది చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో షెల్టర్ హోమ్ నిర్వహణపై విమర్శ
Man Shoots At Family From Flyover | ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ఒక వ్యక్తి స్కూటీకి తగిలింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అతడు ఫ్లైఓవర్ పైనుంచి బైక్పై వెళ్తున్న ఆ కుటుంబంపై కాల్పులు �
Cloudbursts | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. హిల్ స్టేట్స్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand)లోనూ వర్షబీభత్సం సృష్టించింది.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి (Heavy Rain) పలు ప్రాంతాలు జలమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నది.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో రాజిందర్నగర్ ఘటన అరంతరం ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు.
coaching centres | వరద కారణంగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ (Raus IAS Study Circle) బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర�
Coaching Centre Tragedy : ఢిల్లీలో పలు కోచింగ్ సెంటర్లను అక్రమంగా బేస్మెంట్స్లో నడిపిస్తున్నారని మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) భవన నిర్మాణ చట్టాలను కోచింగ్ సెంటర్ �
CJI | దేశ రాజధాని ఢిల్లీలో వరదల కారణంగా ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస
Man Stabs Daughter | డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు. అయితే తల్లిని రక్షించే క్రమంలో తండ్రి కత్తితో పొడవడంతో కుమార్తె మరణించింది.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీ�