అస్తిత్వ పోరాటంలో నుంచి ఎగిసిన ఆత్మగౌరవ పతాకం తెలంగాణ. అరవై ఏండ్ల సమైక్య ఆధిపత్య పాలనపై అలుపెరుగని పోరాటమే తెలంగాణ. స్వాభిమాన, సార్వభౌమాధికార శిఖరమే తెలంగాణ. అలాంటి తెలంగాణ అస్తిత్వంపై ఎనిమిది నెలల కాలం
కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన హత్యాచార ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగా స్పందించి, సత్వర న్యాయం చేయాలని వైద్యవిద్యార్థులు డిమాండ్ చేశారు. మౌమిత ఆత్మకు శాంతి చేకూర్చాలని, �
Boy Dies After AC Falls | ఒక బిల్డింగ్ వద్ద ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి మూడో అంతస్తు నుంచి ఏసీ ఊడిపడింది. స్కూటర్పై కూర్చొన్న యువకుడి తలపై నేరుగా అది పడటంతో అతడు మరణించాడు. అతడి పక్కనే ఉన్న మ�
Woman Kills Mother | ఒక మహిళ దారుణానికి పాల్పడింది. కాబోయే భర్త, స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసింది. తన ఫోన్కు తల్లి స్పందించడం లేదని, వెళ్లి చూడాలని పోలీసులకు ఫోన్ చేసి కోరింది. ఆమె తల్లి హత్యపై దర్యాప్తు చేసిన
తన సోదరుల్లో ఎవరూ ప్రొటోకాల్ వాడటం లేదని, ఎవరికీ ప్రభుత్వంలో పదవులు లేవని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఆదేశాలతో కొంతకాలం క్రితం మూతపడిన 25 ఇసుక రీచ్లకు మోక్షం లభించింది. మంగళవారం ఎన్జీటీలో జరిగిన విచారణ సందర్భంగా ఈ రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ట్రిబ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం ఛత్రసాల్ స్టేడియంలో నిర్వహించే వేడుకలో ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గెహ్లాట్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
AAP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోమవారం జరిగిన భేటీలో పార్టీ నేతలు కీలక చర్చలు జరిపారు.
ఢిల్లీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్స వ వేడుకలను వీక్షించడానికి మెదక్ జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా కళాశాల విద్యార్థిని వనజకు ఆహ్వానం వచ్చినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాదేవి శనివా�
ISIS Terrorist : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది రిజ్వాన్ అలీని .. ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి .30 బోర్ స్టార్ పిస్తోల్తో పాటు మూడు లైవ్ కాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్ల�
అందరికీ న్యాయం చెప్పే న్యాయస్థానం ప్రాంగణంలోనే ఒక న్యాయవాది తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు 21 ఏండ్ల మహిళ సబ్జీ మండీ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది.
CDS Anil Chauhan | ప్రపంచమంతా గందరగోళంలో ఉందని.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక దశ అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. ఢిల్లీలో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) ఆధ్�