ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఆదేశాలతో కొంతకాలం క్రితం మూతపడిన 25 ఇసుక రీచ్లకు మోక్షం లభించింది. మంగళవారం ఎన్జీటీలో జరిగిన విచారణ సందర్భంగా ఈ రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ట్రిబ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం ఛత్రసాల్ స్టేడియంలో నిర్వహించే వేడుకలో ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గెహ్లాట్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
AAP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోమవారం జరిగిన భేటీలో పార్టీ నేతలు కీలక చర్చలు జరిపారు.
ఢిల్లీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్స వ వేడుకలను వీక్షించడానికి మెదక్ జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా కళాశాల విద్యార్థిని వనజకు ఆహ్వానం వచ్చినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాదేవి శనివా�
ISIS Terrorist : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది రిజ్వాన్ అలీని .. ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి .30 బోర్ స్టార్ పిస్తోల్తో పాటు మూడు లైవ్ కాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్ ఫోన్ల�
అందరికీ న్యాయం చెప్పే న్యాయస్థానం ప్రాంగణంలోనే ఒక న్యాయవాది తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు 21 ఏండ్ల మహిళ సబ్జీ మండీ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది.
CDS Anil Chauhan | ప్రపంచమంతా గందరగోళంలో ఉందని.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక దశ అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. ఢిల్లీలో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) ఆధ్�
Boy Steals Mother's Gold To Gift iPhone To Girl | స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చేందుకు ఒక బాలుడు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తల్లి బంగారాన్ని దొంగిలించాడు. స్వర్ణకారులకు విక్రయ
Air India | : బంగ్లాదేశ్లో అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారి తరలింపు కోసం ఎయిర్ ఇండియా ఒక ప్రత్యేక విమానాన్ని నడిపింది. మంగళవారం రాత్రి ఖాళీ విమానం ఢిల్లీ నుంచి ఢాకా చేరుకున్నది. ఆరుగు�
Civils aspirants case | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసును సీ�
Uddhav Thackeray : మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఆయన బిజీబిజీగా గడపనున్నారు