Delhi | దేశ రాజధాని ఢిల్లీలో రాజిందర్నగర్ ఘటన అరంతరం ప్రభుత్వం కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు.
coaching centres | వరద కారణంగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ (Raus IAS Study Circle) బేస్మెంట్లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర�
Coaching Centre Tragedy : ఢిల్లీలో పలు కోచింగ్ సెంటర్లను అక్రమంగా బేస్మెంట్స్లో నడిపిస్తున్నారని మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) భవన నిర్మాణ చట్టాలను కోచింగ్ సెంటర్ �
CJI | దేశ రాజధాని ఢిల్లీలో వరదల కారణంగా ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస
Man Stabs Daughter | డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు. అయితే తల్లిని రక్షించే క్రమంలో తండ్రి కత్తితో పొడవడంతో కుమార్తె మరణించింది.
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీ�
Akhilesh Yadav : ఢిల్లీలోని రాజిందర్ నగర్లో కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అఖిలేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Coaching Centre Tragedy : ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Bulldozer Action : దేశ రాజధానిలోని ఓ కోచింగ్ సెంటర్లో దుర్ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనలో కాబోయే సివిల్ సర్వెంట్స్ ప్రాణాలు గాలిలో కలిసిన రెండు రోజులకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.
Coaching centre tragedy : ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Tomatoe sales | దేశ రాజధాని ఢిల్లీలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొనబోయినా కిలో ధర డెబ్భై, ఎనభై రూపాయలకు తక్కువ లేదు. ఇక టమాటా ధరలైతే ఢిల్లీ వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో టమాటా ఏకంగా రూ.100కు పైనే పలుక
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్-ఢిల్లీ హైవేను అధికారులు మూసివేశారు. సోమవారం నుంచి వచ్చే నెల 2 వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఎక్స్ప్రెస్ హైవేని పూర్తిగా కన్వరియాల (Kanwar Yatra) కోసం వినియోగ�
Coaching Centres | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో అక్రమంగా నిర్వహిస్తున్న సుమారు 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు.
ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన�
Woman Slits Throat of Infant | ఆడపిల్ల ఇష్టం లేని తల్లి దారుణానికి పాల్పడింది. 9 రోజుల పసిబిడ్డ గొంతు కోసి చంపింది. ఇది గమనించిన ఆమె భర్త షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్ చేశారు.