Minister Atishi | ఢిల్లీ మంత్రి అతిషిపై ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసును రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణను జూలై 23వ తేదీకి లిస్ట్ చేసింది.
కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తున్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీ ఫాంపై గెలిచిన అభ్యర్థులకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో స్థానం లభిస్తుందని స్పష్�
భారీ వర్షాలకు ఢిల్లీ నగరం చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Delhi Rains | ఢిల్లీలో భారీ వర్షాలకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నేతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్లమెంటుకు బయలుదేరేందుకు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇబ్బంది పడ్డారు. చివరకు సిబ్బంది ఆయన�
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అశోక్ రోడ్డులోని ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇం�
రికార్డు స్థాయి ఎండలతో అల్లాడుతున్న ఢిల్లీ (Delhi) వాసులకు ఉపశమనం లభించింది. గురువారం ఉదయం నుంచి దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తున్నది. మునిర్కా, సరితా విహార్తోపాటు ఇతర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వాన
Good news | కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త చెప్పింది. మూడురోజుల పాటు ఢిల్లీకి వెళ్లేందుకు రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించింది.
Railway | మహిళకు రూ.లక్ష పరిహారం అందించాలని రైల్వేశాఖకు చెందిన జనరల్ మేనేజర్ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రైల్వే సేవల్లో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. ఈ క్రమంలో ఆమె వస్తువుల చోరీకి గురయ్యాయని �
Akhilesh Yadav | దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యపై ఈ నెల 21న నిరాహార దీక్ష చేపట్టి ఆసుపత్రి పాలైన ఆప్ మంత్రి అతిషిని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎల్ఎన్జ�
ఢిల్లీలో నీటి సంక్షోన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు చేస్తున్న ఆప్ మంత్రి ఆతిషి (Minister Atishi) ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడంతో ఆమెను లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల
Man Kills Twin Daughters | ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. పుట్టిన రెండు రోజులకే కవల కూతుళ్లను చంపాడు. శిశువుల మృతదేహాలను ఒక చోట పాతిపెట్టాడు. భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు కవల పిల్లల మృతదేహాలను గుర్తించ�
Hunger Strike: తమ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేసే వరకు నిరాహార దీక్షను విరమించేది లేదని ఢిల్లీ మంత్రి ఆతిష్ తెలిపారు. 4 రోజుల నుంచి ఆమె దీక్ష చేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ తగ్