న్యూఢిల్లీలో ‘నీటి సంక్షోభం’ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆదివారం నగరంలో బీజేపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతను రేపాయి. ఢిల్లీ జల్ బోర్డ్(డీజేబీ) కార్యాలయంలో కొంతమంది ఆందోళనకారులు కార్యాలయం అద్దాల్ని, ఫర్�
Delhi Water Crisis | దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరతపై రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు నీటి సమస్యపై జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సమస్యలపై బీజేపీ నిరసనలను తీవ్రతరం చేసింది. ఆదివారం ఛతర్పూర్ ఢిల్లీ జల్ బో�
Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్
ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్తో పాటు, కశ్మీర్కు చెందిన మాజీ ప్రొఫెసర్లను చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద ప్రాసిక్యూట్ చేయడానికి ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి ఇ�
water crisis : నీటి ఎద్దడితో ఓవైపు ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ ఆరోపించారు.
.
అగ్నిప్రమాదంలో (Kuwait Fire) మరణించిన 45 మంది భారతీయుల భౌతికకాయాలతో భారత వైమానిక దళానికి చెందిన విమానం (IAF Aricraft ) కువైట్ నుంచి బయలుదేరింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేరళలోని కొచ్చికి చేరుతుంది. అనంతరం ఢిల్లీకి వెళ్తుం�
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తిన వేళ.. నీటి విడుదలపై హిమాచల్ సర్కారు యూటర్న్ తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర ప్రభుత్వ కార్యదర�
Water Tanker Mafia : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సంక్షోభం తలెత్తడంపై బీజేపీ స్పందించింది. వాటర్ ట్యాంకర్ మాఫియాను నియంత్రించాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసినా పాలక ఆప్ నిస్తేజంగా వ్యవహరిస్తోందని బీ�
సుప్రీం కోర్టు జూన్ ఆరున జారీ చేసిన ఆదేశాల మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్న విషయాన్ని ఆ ప్రభుత్వమే రుజువు చేయాలని ద అప్పర్ యమున రివర్ బోర్డు (యూవైఆర్బీ) �
fire broke out : హరియాణలోని పానిపట్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని బ్లాంకెట్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడటంతో అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే వడగాల్పులు, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశ రాజధాని ఢిల్లీ ప్రజలపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగరవాసులకు కరెంట్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.