ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని గురువారం ఆదేశించింది.
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాలు (ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి అలవాటేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసు (Delhi liquor policy case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యుత్తరమిచ్చారు. మంగళవారం ఈడీ విచారణకు హాజరుకాలేనంటూ మెయిల్ ద్వారా ఆమె సమాధానమిచ్చారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ ముందు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ రెండుసార్లు జారీ చేసిన నోటీసులను ఆయన లెక్క చేయలేదు. తాజాగా మూడోసారి జారీ చే�
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 3న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవ�
Sanjay Singh | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జ్యుడీషియ
MP Sanjay Singh: రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఈ విచారణ సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాన�
మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ శుక్రవారం ప్రకటిం
Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia), ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ�
అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీరా ఆమెను చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.