Manish Sisodia | తన పీఏను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. పీఏ ఇంటిపై శనివారం ఈడీ దాడులు చేసిందని, అయితే అక్కడ ఏమీ అధికారులకు ఏమీ
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను