ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసొచ్చేందుకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. శనివ�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి కేసులో అప్రూవర్గా మారడానికి ఢిల్లీ కోర్టు గురువారం అంగీకరించింది. అరబిందో గ్రూప్నకు చెందిన శరత్ చంద్రారెడ్డిపై ఈడీ ఇటీవల చార్జిషీట్ ద�
South Group | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దేశానికి ప్రాతినిధ్యం వహించే దర్యాప్తు సంస్థలు దక్షిణాది ప్రాంతాన్ని అవమానించేలా ‘సౌత్ గ్రూప్' అనే పదాన్ని ఎలా వినియోగిస్తాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీ
Delhi liquor policy case | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం రెండో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో కొత్తగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పేరును కూడా చేర్చింది
Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కష్టాలు తగ్గడం లేదు. మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్పై నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది.
బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi
Enforcement Directorate | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పేరుతో నిందితులను టార్చర్ పెడుతున్నదా? బీజేపీకి అనుకూలమైన అంశాన్ని నిందితులతోనే చెప్పించి, వారి స్టేట్మెంట్ను రికా
Manish Sisodia | తన పీఏను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. పీఏ ఇంటిపై శనివారం ఈడీ దాడులు చేసిందని, అయితే అక్కడ ఏమీ అధికారులకు ఏమీ
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను