Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi Liquor Policy Case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.
Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ షాక్ తగిలింది.
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి సుప్రీంకోర్టును (Supreme Court ) ఆశ్రయించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చే విషయాన్ని ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు, రాజ్యాంగ హక్కు కాదని వాదించింది. గురువారం సుప్రీంకో�
ఢిల్లీ మద్యం విధానం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. రౌస్ ఎవెన్యూ కోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కవిత త
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో సీబీఐ అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసు విచారణ లేదా దర్యాప్తులో తాను ఆశించిన సమాధానాన్ని న
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనను సీబీఐ విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్టు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది.
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు (Supreme Court).
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాను నిందితురాలిని కాదని, బాధితురాలిని మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. లిక్కర్ కేసుకు జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరైన కవిత, కోర్టులో న్యాయమూర
liquor policy Case | ఢిల్లీ మధ్యం కుభకోణం కేసు (Delhi liquor policy Case)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. న్యాయస్థానం సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరిన విషయ