Delhi CM Kejriwal :చనిపోయిన స్నేహితుడి మైనర్ కూతుర్ని రేప్ చేసిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ యాక్షన్ తీసుకున్నారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఆఫీసర్ ప్రేమోదయ్ను సస్పెండ్ చేశారు. ఇవాళ సా�
Yamuna Overflows: యమునా నది ఉప్పొంగుతోంది. దీంతో ఢిల్లీ పరిసరాలు నీట మునిగాయి. సీఎం కేజ్రీ ఆఫీసు కూడా జలమయం అయ్యింది. ఇక వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మునిగింది. దీంతో ఆ ప్లాంట్ను మూసివేశారు. రెం
ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో విపక్షాలన్నీ ఏకం కావాలని సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రం దాడి చేస్తున్నదని అన్నారు. ఢిల్లీ పాలనాధికారం తమదేనని కేంద్రం ఆర్�
Arvind Kejriwal | ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తాము 8 ఏండ్లు న్యాయపోరాటం చేసి సాధించుకొన్న న్యాయాన్ని ప్రధానమం త్రి నరేంద్రమోదీ 8 రోజుల్లోనే ఆవిరి చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్లకు గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టు తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. జూన్ 7న కోర్టు ముందు హాజరు కా
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు (Kanti Veluglu) పథకం అద్భుతమైన కార్యక్రమమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఈ పథకం పేద ప్రజలకు గొప్ప వరమని తెలిపారు
తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు ఎక్కువ మంది పేదలకు లబ్ధి చేకూర్చడంతో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు బీఆర్ఎస్ పట్ల విశేషంగా ఆకర్షితులవుతున్నారు. అటు కర్ణాటకలో, ఇటు మహారాష్ట్రలో మొక్కుబడిగా కొన్ని పథ�
ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లే లెక్క అని అంతా అనేదే. కానీ టీఆర్ఎస్ ఒకే ఒక సీటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా విజ యం సాధించిందో, అలానే దేశంలో మెజారిటీ సీట్లు సాధించే అవకాశం లేకపోలేదు.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల గెలుపు తర్వాత ఈ ఘనతను సొంతం చేసుకొన్నది. గురువారం గుజరాత్ ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ కన్వీన
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
న్యూఢిల్లీ: సింగపూర్లో జరగనున్న ఓ సదస్సుకు వెళ్లేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంలేదు. ఈ అంశంపై ఇవాళ కేజ్రీవాల్ స్పందించారు. తానేమీ క్రిమినల్ను కాదు అ