మద్యం పాలసీ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరికొంత కాలం నిరీక్షించక తప్పేట్టు లేదు. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వే
మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను, ఆయన సహచరులు కొందరిని ఈడీ సోమవారం అరెస్ట్ చేసింది. ఉదయం 6 గంటలకే ఎమ్మెల్యే నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు అనంతరం ఆయనను అదపులోకి తీస�
తాము అధికారంలోకి వస్తే విపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొంటున్న దర్యాప్తు సంస్థలను తొలగిస్తామని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైల
వైద్యులు సూచించిన విధంగా ఆహారం, మందులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావాలనే తీసుకోవట్లేదని ఎల్జీ వీకే సక్సేనా శుక్రవారం ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
మద్యం పాలసీ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైల్లో ఉంచాలనే ఉద్దేశంతోనే సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిందని ఆయన తరఫు న్యాయవాది ఆరోపించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత కేజ్రీవాల్కు పాకిస్థాన్ మాజీ మం త్రి చౌధరి ఫవాద్ హుస్సేన్ నుంచి ప్రశంసలు, మద్దతు రావడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దర్యా ప్తు చేయాల్
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు సోమవారం తిరస్కరించింది.
CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు తీసుకువచ్చారు. ప్రధాని మోదీ చేస్తోంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ అన్నారు.
ఫొటో జర్నలిస్టులపై చేసిన దాడులు.. పత్రికా స్వేచ్ఛను కాల రాసినట్లేనని తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.నరహరి పేర్కొన్నారు. ఢిల్లీలో పోలీస�
Kejriwal-ED | మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఆదేశాలు జారీ కావడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది.
ప్రతిపక్ష నేతలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వరుస దాడులను ఆపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా డిమాండ్ చేశారు. కేంద్ర చర్యలను నిరసిస్తూ శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్ర�
అరెస్టుల పర్వం మొదలై రెండేండ్లవుతున్నా అసలు ఆ మద్యం స్కాం ఏమిటో, ఎవరు, ఏం నేరం చేశారో ఇప్పటివరకు ఈడీ నిరూపించలేదు. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులపై బీజేపీ గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసి.. ఈడీతో దాడులు చేయించింది.
CM Kejriwal: సీఏఏపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జరిగిన వలసల కన్నా ఇప్పుడే ఎక్కువ వలసలు ఉంటాయన్నారు. దేశంలో శాంతిభద్రతలు లోపిస్తాయన్నారు. దీని వల్ల �