ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల గెలుపు తర్వాత ఈ ఘనతను సొంతం చేసుకొన్నది. గురువారం గుజరాత్ ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ కన్వీన
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
న్యూఢిల్లీ: సింగపూర్లో జరగనున్న ఓ సదస్సుకు వెళ్లేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంలేదు. ఈ అంశంపై ఇవాళ కేజ్రీవాల్ స్పందించారు. తానేమీ క్రిమినల్ను కాదు అ
న్యూఢిల్లీ: తాము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)గా గురువారం బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ సక్సేనాను శుక్రవ
దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయవేదిక దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు. శనివారం ఢిల్లీ ముఖ్యమంత�
ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలతో చనిపోయిన తొమ్మిదేళ్ల దళిత బాలిక మరణంపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. అదేవి�