లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ, సీబీఐ జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆప్ నేతలు ప్ల కార్డులతో నిరసన తెలిపారు.
ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకాలేదు. తనకు జారీ చేసిన సమన్లు రాజకీయ ప్రేరితంగా, అస్పష్టంగా, చట్ట విరుద్ధంగా ఉన్నందున వెంటన�
Delhi CM Kejriwal :చనిపోయిన స్నేహితుడి మైనర్ కూతుర్ని రేప్ చేసిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ యాక్షన్ తీసుకున్నారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఆఫీసర్ ప్రేమోదయ్ను సస్పెండ్ చేశారు. ఇవాళ సా�
Yamuna Overflows: యమునా నది ఉప్పొంగుతోంది. దీంతో ఢిల్లీ పరిసరాలు నీట మునిగాయి. సీఎం కేజ్రీ ఆఫీసు కూడా జలమయం అయ్యింది. ఇక వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మునిగింది. దీంతో ఆ ప్లాంట్ను మూసివేశారు. రెం
ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో విపక్షాలన్నీ ఏకం కావాలని సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రం దాడి చేస్తున్నదని అన్నారు. ఢిల్లీ పాలనాధికారం తమదేనని కేంద్రం ఆర్�
Arvind Kejriwal | ఢిల్లీ ప్రజల హక్కుల కోసం తాము 8 ఏండ్లు న్యాయపోరాటం చేసి సాధించుకొన్న న్యాయాన్ని ప్రధానమం త్రి నరేంద్రమోదీ 8 రోజుల్లోనే ఆవిరి చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్లకు గుజరాత్లోని అహ్మదాబాద్ కోర్టు తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. జూన్ 7న కోర్టు ముందు హాజరు కా
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు (Kanti Veluglu) పథకం అద్భుతమైన కార్యక్రమమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఈ పథకం పేద ప్రజలకు గొప్ప వరమని తెలిపారు
తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు ఎక్కువ మంది పేదలకు లబ్ధి చేకూర్చడంతో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు బీఆర్ఎస్ పట్ల విశేషంగా ఆకర్షితులవుతున్నారు. అటు కర్ణాటకలో, ఇటు మహారాష్ట్రలో మొక్కుబడిగా కొన్ని పథ�
ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లే లెక్క అని అంతా అనేదే. కానీ టీఆర్ఎస్ ఒకే ఒక సీటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా విజ యం సాధించిందో, అలానే దేశంలో మెజారిటీ సీట్లు సాధించే అవకాశం లేకపోలేదు.