Deeksha Divas | దీక్షా దివస్ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఉద్యమంలో నేను.. అనే ట్యాగ్లైన్తో నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు సోషల్మీడియాలో ఉద్యమ జ్ఞాపకాలకు సంబంధి
రంగారెడ్డిజిల్లాలోని విలువైన భూములు జిల్లా ఆదాయంపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు.. జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. శ
నవంబర్ 29వ తేదీ అంటే ‘దీక్షా దివస్' గుర్తుకువస్తుంది. ‘దీక్షా దివస్' అంటే ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదమే గుర్తుకువస్తుంది. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష గుర్తు�
ఎన్నికల సమయం వచ్చినప్పుడే పథకాలు అమలు చేయడం, అనంతరం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం కాంగ్రెస్ సర్కార్ నైజమని జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర�
ఈ నెల 29న దీక్షా దివస్ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలక�
దీక్షా దివస్ను విజయవంతం చేయాడంతో పాటు నేటి తరానికి దాని ప్రాముఖ్యతను తేలియజేయాలని నిర్వహించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కోరారు. బుధవారం పార�
నాడు ఉద్యమ నేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష యావత్ దేశాన్నే కుదిపేసిందని, అది తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్గా నిలిచిపోయిందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అభివర్ణించార�
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్
బీసీలకు 42% రిజర్వేషన్లని చెప్పి అధికారంలోకి వచ్చి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో బీసీల కోటా 17 శాతానికే పరిమితం చేసిన ద్రోహి రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శిం
ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ సంకల్పాన్ని గుర్తు చేస్తూ ఈ నెల 29 న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన “దీక్షా దివస్”ను పురస్కరించుకుని, “కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో” ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుంటూ నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం�
KTR | బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హనుమకొండకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్షా దివస్తో పాటు స్థాని�
Padma devender reddy | తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమాన
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు�
Jagadish Reddy | ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేత