తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివస్ను శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ అధ
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికే సిద్ధపడిన మహా నేత కేసీఆర్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్�
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష గురించి, దాని ప్రాముఖ్యత గురించి భావితరాలకు తెలియజేసేందుకు ఖమ్మంలో శుక్రవారం దీక్షా
నాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పరిధిలోని అల్గునూర్లో శుక్రవారం చేపట్టనున్న దీక్షాదివస్కు సంబంధి�
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్రతిపాదించిన ఇథనాల్ కంపెనీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. తమకు వాటాలున్నాయని మంత�
తెలంగాణ భవన్ లో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమానికి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో బైక్లతో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వెల్లడించార
తప్పుడు వా గ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వా టిని అమలు చేయలేక చతికిలపడిందని ఎమ్మెల్సీ, దీక్షాదివస్ నారాయణపేట జిల్లా ఇన్చార్జి కోటిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని �
ఈ నెల 29 న నిర్వహించే దీక్షా దివస్ను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ మహమూద్ అలీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు. బుధవారం సాయంత్రం ఆజంపురా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరులో ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి చేసిన ఆమరణ దీక్ష చరిత్రలో నిలిచిపోయిందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోస�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను జనగామ మాజీ ఎమ్మెల్యే, దీక్షా దివస్ వరంగల్ జిల్లా ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం కలిశారు.
రాష్ట్రంలో తుగ్లక్ పాలనలో సాగుతున్నదని, కాం గ్రెస్ ఏడాది పాలనలోనే ప్రజలంతా ఉద్యమ నా యకుడు, రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ వైపు ఆశతో చూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్న�
ఖమ్మంలో శుక్రవారం జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. మండలంలోని రావినూతల గ్రామంలో బుధవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే దీక్షా దివస్కు వేలాదిగా తరలిరావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. తల్లాడ మ