ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీక్షా దివస్ నేపథ్యంలో టౌన్లోని బస్టాండ్ నుంచి సాధన స్కూల్ వరకు జాతీయ రహదారి డివైడర్కు ఇరువైపులా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు కట్
‘పురిటి నొప్పులు రానిదే తల్లి ప్రసవించదు, త్యాగాలకు సిద్ధం కానిదే విప్లవం సిద్ధించదు’ తెలంగాణలో విప్లవోద్యమాలు బలంగా వేళ్లూనుకొని ఉన్న రోజుల్లో ఆ ఉద్యమాల్లో కొనసాగుతున్న నేను గోడలపై రాసిన నినాదమిది. వ
గ్రేటర్వ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ను ఘనంగా నిర్వహిం చేందుకు గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. నియోజక వర్గాల వారీగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నిమ్స్ వ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రెండు వేల మందితో దీక్షా దివస్ను నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు త�
మెదక్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే దీక్షా దివస్కు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమ నాయకులు, యువకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
మలి దశలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని కేసీఆర్ దీక్ష సమూలంగా మార్చి వేసింది. నాడు ఆమరణ దీక్షకు పూనుకున్న కేసీఆర్ను కరీంనగర్లో అప్పటి పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమ ప్రభావం తక్�
దశాబ్దాల సమైక్య పాలన తెచ్చిన కష్టాలకు ఫుల్స్టాప్ పడాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే మార్గమని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాడు యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటిమ�
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చే పట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు. ఈ దశలో మళ్లీ పార్టీలో నూతన ఉత్తేజం రగిలించేందుకు మలిదశ పోరాటంలో భాగంగా 2009 నవంబర్ 29న చేపట్టిన ద�
తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్ర స్మృతులను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, దీక్షా దీవస్ మానుకోట జిల్లా ఇన్చార్జి బాలకొండ కోటేశ్వరరావు అన్నా రు. గురువారం మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎంపీ మాల�
తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్. ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. నినాదంతో ఆమరణ దీక్షకు దిగిన రోజు 2009 నవంబర్ 29. నేట�
2009 నవంబర్ 29 మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదం అందుకొని ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి యావత్ తెలంగాణను ఉద్యమం వైపు నడిపించిన సందర్భం. నాలుగ�
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసి.. ఢిల్లీ పెద్దలను గడగడలాడించిన తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంల�
వలస పాలకుల చేతిలో బందీ అయిన తెలంగాణను విడిపించడానికి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 29 చేపట్టిన దీక్ష సమస్త తెలంగాణను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. అదే ‘దీక్షా దివస్'గా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి పో�
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష గురించి, దాని ప్రాముఖ్యత గురించి భావితరాలకు తెలియజేసేందుకు ఖమ్మంలో శుక్రవారం దీక్ష�
నిజామాబాద్ జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నామని, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోన