CM KCR | తెలంగాణ కొద్దిగంత పచ్చవడ్డదని, ఏడెనిమిదేండ్ల నుంచి అందరం పట్టుబట్టి, జట్టు కట్టి నీరుగారిన, బీడువారిన తెలంగాణను తోవకు తెచ్చుకున్నమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఊరూరా నిర్వహించిన హరితోత్సవం ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ.. బైక్ ర్యాలీలు తీశారు
నాణ్యమైన విద్యా విధానానికి జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్గా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో సాధించిన విద్యా ప్రగతిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గతంలో సర్కారు స్కూల్స్కు �
మెరుగైన వాతావరణం, రేపటి మనందరి భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన పథకమే తెలంగాణకు హరితహారం. రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 24శాతం నుంచి 33శాతానికి పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్�
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలను సరఫరా చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చందూర్ మండల కేంద్రంలోని ఉన్నత పా
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భా గంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దివస్ను ఘనంగా నిర్వహించనున్నట్టు ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ తెల�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం అన్ని జిల్లాల అటవీ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి �
ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే పూర్వ వరంగల్ మొత్తం గులాబీ జెండానే రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో 19న నిర్వహిస్తున్న హరితోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొని మొక్కలను నాటనున్నారు. కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25వేల
రాష్ట్ర అవతరణకు ముందు సంపన్న వర్గాలు ఉండే ‘బంజారా’హిల్స్ పేరుకు మాత్రమే చెప్పుకునేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తలపించేలా, వారి అస్తిత్వాన్ని గుర్తించేలా బం�