రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డూ ఇట్ యువర్సెల్ఫ్ (డీఐవై) హ్యాకథాన్ను నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన �
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 18 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీ (నాన్క్యాడర్)లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆ
‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా ర�
పేద ప్రజల కన్నీరు తుడవని ఆర్థిక ప్రగతి అస్థిరమైనదని, అనైతికమైనదని భావించిన సీఎం కేసీఆర్.. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలుచేస్తూ, సింహభాగం నిధులను వెచ్చిస్తున
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని సిరికొండ, కొండాపూర్, లక్ష్మీపూర్, వాయిపేట్, పోచంపెల్లి, ఇచ్చోడ మండలంలోని గేర్జం, త�
Minister Satyavati Rathod | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavati Rathod) అన్నారు.
Minister Jagadish Reddy | సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైందని అందుకు ఎస్ఆర్ఎస్పీ నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9న రెండోవిడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నది. ప్రతి నియోజకవర్గంలో 24 యూనిట్ల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 72 యూనిట్లను అం�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కనుల పండువగా కొనసాగింది. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్�
పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ పారిశ్రామికవాడలోని టీఎస్ఐఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి కార్య�
పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మినీ శిల్పారామంలో దశాబ్ది వేడుకల్లో భాగంగా పరిశ్రమలశాఖ ప్రగతి కార్యక్