తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభ్వుత్వ, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు, బెటాలియన్లో, అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాను ఎ�
నిన్నటి ఉద్యమాల తెలంగాణ... నేడు ఉజ్వల తెలంగాణగా మారిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం మనసా వాచా కర్మణా అంకితమైందని తెలిపారు. 2014లో రాష్ట్�
స్వరాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగుబడిలో అన్నదాత చతికిలపడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు. నిరంతర ఉచిత విద్యుత్, రుణమాఫీ, పక్కాగా భూమి హక్కుల కోసం �
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జాతీయ జెండా ఎగురవేశారు. మున్సిపల్ కా�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మంచిర్యాల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాల�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిత్తాపూర్వాసులు ముందుకు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. ఈ గ్రామస్తులందరూ ఆదర్శవంతులని పేర్కొన్నారు. గ్�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుమలగిరిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో తుంగతుర్తి నియోజకవర్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వేడుకలు జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండా�
Minister Sabita Indra Reddy | తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) పేర్కొన్నారు.
Minister Mallareddy | దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.
Minister Jagadish reddy | గడిచిన తొమ్మిదేండ్లలో సూర్యాపేట జిల్లాలో రూ.34 వేల కోట్లతో సమగ్రాభివృద్ధి జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
Speaker Pocharam | దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
Minister Gangula | తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దశాబ్ది కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
CM KCR on Haritha Haram | సమైక్య రాష్ట్రంలో జరిగిన పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అడవుల పునరుద్ధరణ కోసం, రాష్ట్రవ