రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సచివాలయంలో జూన్ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు.
జూన్ 2 నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిస�
జంట నగరాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ట్యాంక్ బండ్కు సరికొత్త అందాలు తోడవుతున్నాయి. ట్యాంక్బండ్తో పాటు హుస్సేన్సాగర్ తీర ప్రాంతమంతా విద్యుదీపాలంకరణతో కాంతులీననుంది.
పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరులకు మరింత వేగంగా సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న వార్డు పాలన అమలుకు ముహూర్తం కుదిరింది.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేండ్ల ప్రగతిని దశ దిశలా విస్తరించేలా సంబురాలను నిర్వహిస్తోంది. జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రణ�
Minister Errabelli | దశాబ్ది వేడుకలను విజయవంతం చేయాల్సిన అధిక బాధ్యత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
Minister Koppula | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula) అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై స్థానిక టీఎన్జీవోస్ భవనంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులక
Minister Talasani | ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(CM KCR) నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సాధించిన ప్రగతి గురించి ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ
Minister Vemula | తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashant reddy) అన్నా�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపు నిచ్చారు. దశాబ్ది ఉత్సవాల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రత్యేక
CM KCR | పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల
Minister Satyavati Rathode | రాష్ట్రంలో పదేండ్లుగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు , సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode)