Telangana State: పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధిని చూసింది తెలంగాణ. అసాధారణ రీతిలో ఈ యువ రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అవతరించింది. సీఎం కేసీఆర్ విజన్ను .. దేశం అనుసరిస్తోంది.
స్వరాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్నది. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెల 9 నుంచి ప్రారంభం అవుతుందని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గొర్రెల పంపిణీ, దశాబ్ది ఉత్సవాలు, ఫిష్ ఫెస్టివల్పై సచివాలయంలో గురువారం మం�
Telangana Decade Celebrations | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వెబ్సైట్ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రా
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీ శాట్ మరో ముందడుగు వేసింది. తన సేవలను విశ్వవిద్యాలయాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాల, కళాశాల, సాంకేతిక, వృత్తి నైపుణ్య విద్యకు సంబంధించిన పాఠ
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు ముస్తాబయ్యాయి. వేడుకల సందర్భంగా జాతీయ జెండాల ఆవిష్కరణల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ వేడు�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నేటి నుంచి 22వ తేదీ వరకు పండుగలా నిర్వహించనున్నారు. మొదటి రోజు రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, జగిత్యాలలో మంత్రి ఈశ్వర్, పెద్దపల్లిలో మండల�
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లక్ష్యం మేరకు రైస్ మిల్లర్లు ధాన్యం వెంటనే దించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులు, డీలర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మంద�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరుగనున్న వేడుకలకు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు జాతీయ జెండా ఆవిష్కరణతో ఉత్సవాలకు శ్ర
ఉద్యమానికి ఆది నుంచీ అండగా నిలిచిన ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర సాధన వరకు జరిగిన ప్రతి ఘట్టానికి వేదికై, ప్రగతి పరుగులు తీస�
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు శతాబ్దాలు నిలిచిపోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఈ నెల 2నుంచి నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాల ఏర్�
Minister Errabelli | తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రతి పల్లెల్లో పండుగలా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంక్రాంతిని మరిపించేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy )అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.