రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కీసర, ఉమ్మడి మీర్పేట శామీర్పేట, ఘట్కేసర్ మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో సర్పంచుల అ�
పల్లెప్రగతితో పల్లెసీమలను పట్ణణాలుగా మార్చారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జోగిపేట పట్�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
Minister Satyavathy Rathod | రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యసేవలు అందుతున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) పేర్కొన్నారు.
Minister Jagadish Reddy |ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల తెలంగాణలో వైద్య రంగం గణనీయంగా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish reddy) వెల్లడించారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం ఉమ్మడి రంగారెడ్డి జిల్ల�
స్వరాష్ట్రంలో సర్కారు వైద్యంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. ఏ రోగమొచ్చినా అధునాతన చికిత్స దొరుకుతుందనే భరోసా నింపింది. సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టాక వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. మౌలిక సదుపాయా
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ అధ్వర్యంలో సోమవారం నల్లగొండ పట్టణంలో
సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆదరణకు నోచక అనేక రంగాల్లోనూ వెనుకే ఉండేవారు. కనీసం భద్రత కల్పించలేని దుస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అన్నీ తానై
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2 కే రన్కు విశేష స్పందన లభించింది. కలెక్టర్ కర్ణన్తో కలిసి పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు జ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవం సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహిత్�
దాదాపు నెలన్నర వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. తమ పిల్లలను పాఠశాలలను పంపించేందుకు తల్లిదండ్రులు సర్వం సిద్ధం చేసుకుంటుండగా.. పాఠశాలలను శుభ్రం చేసే పనిలో విద్యాశా
గ్రేటర్లో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ నినాదాలు నగరమంతటా మార్మోగాయి. ఒకవైపు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటే..మరోవైపు పింఛన్ మరో వెయ్య